Home » BJP
ప్రస్తుతం బీజేపీ రెండు విధాల ప్రణాళికలు అమలు చేస్తోంది. ఒకటి రాష్ట్రాల్లో మిత్రపక్షాల కోసం...
మరాఠా పార్టీలైన శివసేన, ఎన్సీపీలు సహాయ పార్టీలుగానే మిగిలిపోతున్నాయి. వాస్తవానికి మహారాష్ట్రలో తమ ఆధిపత్యం కోసం శివసేన, ఎన్సీపీలు చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ అవి ఫలించడం లేదు. అయితే తాజా పరిస్థితులు మాత్రం వారికి సరిగ్గా కలిసొచ్చాయని అం�
తనకు అదే శాఖ కావాలని అజిత్ పట్టుబట్టి ఎట్టకేలకు తన పంతాన్ని నెగ్గించుకున్నారు. క్యాబినెట్లో కీలకమైన ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ శాఖను అజిత్కు కేటాయించారు. వెంటనే ఆయన ఈ బాధ్యతలు స్వీకరించారు.
40 సీట్లు ఉన్న షిండే వర్గానికి ముఖ్యమంత్రి పదవితో పాటు ఎనిమిది మందికి మంత్రి పదవులు ఇచ్చారు. ఇక కేవలం 30 స్థానాలే ఉన్న అజిత్ పవార్ వర్గానికి ఉప ముఖ్యమంత్రితో పాటు ఎనిమిది మంత్రి పదవులు ఇచ్చారు.
Adinarayana Reddy : రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా భవిష్యత్తులో కచ్చితంగా మూడు పార్టీలు కలుస్తాయి.
వచ్చే వారం సెలవులపై విద్యాశాఖ అధికారులకు సెలవులను నిషేధిస్తూ బీహార్ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా విద్యాశాఖాధికారులు, జిల్లా ప్రోగ్రాం అధికారులు, ఇతర అధికారుల లీవ్లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్న
అజిత్ పవార్ నేతృత్వంలోని ఎమ్మెల్యేల బృందం పాలక బీజేపీ-శివసేన కూటమిలో చేరిన అనంతరం, జూలై 2న మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేశారు. అయినప్పటికీ తమ పార్టీ చీఫ్ శరద్ పవారేనని, ఇప్పటికీ పార్టీ అత్యున్నత నాయకుడిగా ఉన్నారన
గ్రామ పంచాయతీల్లో 63,229 వార్డులు ఉండగా.. ఇప్పటి వరకు విడుదలైన స్థానాల్లో టీఎంసీ 16,436 స్థానాలు గెలుచుకుని మరో 5,380 స్థానాల్లో లీడింగులో ఉంది. ఇక భారతీయ జనతా పార్టీ కేవలం 3,665 స్థానాలు మాత్రమే గెలుచుకుని, మరో 1,597 స్థానాల్లో ఆధిక్యం సాగిస్తోంది
పోలింగ్ జరిగిన శనివారమే వివిధ హింసాత్మక ఘర్షణల్లో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక జూన్ 9న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి మరణించినవారి సంఖ్య మొత్తంగా 38కి చేరింది. శనివారం పోలింగ్ సందర్భంగా తీవ్రమైన హింస జరిగింది
గ్రామ పంచాయతీల్లో 63,229 వార్డులు ఉండగా.. ఇప్పటి వరకు విడుదలైన స్థానాల్లో టీఎంసీ 6,158 స్థానాలు గెలుచుకుని మరో 3,168 స్థానాల్లో లీడింగులో ఉంది. ఇక భారతీయ జనతా పార్టీ కేవలం 1,155 స్థానాలు మాత్రమే గెలుచుకుని, మరో 776 స్థానాల్లో ఆధిక్యం సాగిస్తోంది. బెంగాల్ రాష