Home » BJP
బీజేపీ నేతలు పార్టీ మారతారనేది ఊహాగానాలు మాత్రమేనని లక్ష్మణ్ తెలిపారు.
ప్రతిపక్ష పార్టీలు సామాజిక మాధ్యమాల్లో చేయిస్తున్న పోస్టులు వైరల్ అవుతున్నాయని మోదీ అన్నారు.
పరిస్థితి మెరుగుపడుతుందనే నమ్మకంతో ప్రజలు ముఖ్యమంత్రికి మద్దతుగా నిలిచారు. ఈసారి పరిస్థితిని అదుపు చేయకపోతే పరిస్థితి చేయి దాటిపోయే ప్రమాదం ఉందని ప్రజలు భావిస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి గత ప్రభుత్వ హయాం కారణంగానే ఏర్పడింద�
మణిపూర్ దహనం అవుతుందంటే అందుకు కారణం మోదీ విధానాలేనని ఆరోపించారు. రెండు వర్గాల మధ్య చిచ్చుపెట్టి అల్లర్లు సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం బీజేపీ మణిపూర్ నుంచే రాజకీయం మొదలు పెట్టిందన్నారు.
బండి సంజయ్ ను బీజేపీ తెలంగాణ అధ్యక్షుడి పదవి నుంచి తీసేయడం సరికాదని, అధ్యక్షుడి మార్పు అంటే ఆత్మహత్య సదృశ్యమేనని పేర్కొన్నారు.
Bandi Sanjay : కీలక మార్పుల వార్తలతో తెలంగాణ కమలదళంలో మళ్లీ కల్లోలం మొదలైంది. బండి సంజయ్ ను మార్చడంపైన బీజేపీలో మరో వర్గంలో అసమ్మతి జ్వాలలు నెలకొన్నాయి.
మణిపూర్ గవర్నర్ అనుసూయా ఉయికేతో బిరేన్ సింగ్ భేటీ కావాలనుకున్నారు.
వయసు, అనుభవం ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి...ఏదీ పడితే అది మాట్లాడకూడదు. ఎవరి గౌరవానికి భంగం కలగకుండా చూసుకోవాలి. స్వేచ్ఛ, గౌరవం తగ్గించకూడదన్నారు.
భారతదేశంలో నివసిస్తున్న ముస్లింలలో 80 శాతం మంది 'పస్మాండ, వెనుకబడిన, దోపిడీకి గురవుతున్న' ప్రజలేనని భోపాల్లో జరిగిన బీజేపీ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగంగా చెప్పారు. అలాంటి ముస్లింల జీవితాలను మెరుగుపరచడానికి రిజర్వేషన్లు
త్వరలో తెలంగాణలో ఎన్నికలు జరుగనున్నాయి.. కానీ ఎమ్మెల్యే రాజాసింగ్ విషయంలో బీజేపీ అధిష్టానం భీష్మించకుని కూర్చుంది. ఈ విషయంలో విజయశాంతి చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది.