Home » BJP
ఈ నెల 23న బిహార్ రాజధాని పాట్నాలో విపక్షాల మహా సమావేశం జరిగింది. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా దేశంలోని 15 విపక్ష పార్టీలు ఈ సమావేశంలో పాల్గొన్నాయి. ఒక ఆమ్ ఆద్మీ పార్టీ మినహా.. మిగిలిన అన్ని పార్టీలు కాంగ్రెస్ వెంట న�
తమిళనాడు రాష్ట్రాన్ని ఐదు దశాబ్దాలుగా ద్రావిడ పార్టీలే పరిపాలిస్తున్నాయని, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న విషయాన్ని బీజేపీ వంటి ప్రత్యర్థులు నేటికీ గుర్తించకపోవడం గర్హనీయమని స్టాలిన్ అన్నారు.
డీఎంకే ప్రభుత్వానికి, గవర్నర్ కార్యాలయానికి మధ్య నెలల తరబడి ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అనేక విషయాలపై భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన చట్టానికి గవర్నర్ ఆమోదం నిరాకరించడం ఈ పరిస్థితిని మరింత వ�
ప్రగతి భవన్ ను తాగి, తినటానికి మాత్రమే కేసీఆర్ ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. సీఎం ప్రజలకు అందుబాటులో ఉండటం లేదు కాబట్టే ప్రజలు రాజ్ భవన్ వైపు చూస్తున్నారని తెలిపారు.
మాజీ ఎంపీ, బీజేపీ నేత జితేందర్ రెడ్డి ట్విట్టర్ వేదికగా చేసిన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
త్వరలో జరుగనున్న లోక్ సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ అధిష్టానం సంస్థాగతంగా భారీ మార్పులు చేయనుంది. దీంతో ఏ క్షణమైనా పార్టీలో మార్పులపై ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి.
దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేయడానికి ప్రయత్నించాలని భారత రాజ్యాంగంలోని 44 వ అధికరణ చెప్తోంది. దీనితో మేము (ఆప్) ఏకీభవిస్తున్నాం. అయితే, అన్ని మతాలు, రాజకీయ పార్టీలు, సంస్థలతో విస్తృతంగా సంప్రదింపులు జరిపి ఏకాభిప్రాయం తీసుకురావాల�
వీర్ సావర్కర్ పేరుతో కొంత కాలంగా మహారాష్ట్రలో పెద్ద ఎత్తున రాజకీయాలు చెలరేగాయి. మోదీ ఇంటి పేరు కారణంగా పార్లమెంట్ సభ్యత్వం కోల్పోయిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. ఒక సందర్భంలో స్పందిస్తూ "నా పేరు సావర్కర్ కాదు, నా పేరు గాంధీ, గాంధీ ఎవరికీ క్షమ�
మంగళవారం భోపాల్లో ఐదు వందే భారత్ రైళ్లను ప్రారంభించిన అనంతరం నిర్వహించిన సమావేశంలో మోదీ మాట్లాడుతూ ఒకే కుటుంబంలోని సభ్యులకు రెండు చట్టాలు సాధ్యం కాదని, ఉమ్మడి పౌరస్మృతి ఉండాలని బలమైన వాదన వినిపించారు
అందులో భాగంగానే బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ను ఢిల్లీకి రావాలని ఆ పార్టీ అధిష్ఠానం ఆదేశించింది.