Home » BJP
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీజేపీ కార్యకర్తలతో టిఫిన్ పే చర్చా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జులై 7వతేదీన వరణాసి నగర పర్యటన సందర్భంగా మోదీ రూ.12,148 కోట్లతో 32 అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన చేశాక బీజేపీ కార్యక�
మహేశ్వరం నియోజకవర్గంలో శ్రీరాములు యాదవ్ పాదయాత్రకు ముఖ్య అతిథిగా బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ హాజరయ్యారు. ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ప్రకటన తరువాత తొలి సమావేశం నిర్వహించారు.
బీజేపీ ఎన్నికల వ్యూహం
ఏపీ బీజేపీ కొత్త సారథి దగ్గుబాటి పురంధేశ్వరి
టీబీజేపీ నయా బాస్ కిషన్ రెడ్డి
బ్రాహ్మణ, బనియా ప్రధానమంత్రులు పోయారని, ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ఓబీసీలకు కూడా ప్రధాని పదవి దక్కినట్టైందని, ఇప్పుడు సమయం దళితులదని, మాయావతిని ప్రధానిగా ప్రకటించి, ఆమెకు మద్దతుగా విపక్షాలు నిలబడాలని ఆయన కొద్ది రోజుల క్రితం అన్నారు
ఎంపీగా, కేంద్రమంత్రిగా.. ఇప్పుడు ఏపీ బీజేపీ తొలి మహిళా అధ్యక్షురాలిగా పురందేశ్వరి రాజకీయ ప్రస్థానం.
తెలంగాణతో పాటు మరో 7 రాష్ట్రాల అధ్యక్షుల్ని మారుస్తూ మంగళవారం నూతన అధ్యక్షుల జాబితాను విడుదల చేసింది. కొద్ది రోజులుగా దీనిపై పార్టీ వర్గాల్లో రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది.
Eatala Rajender : కేసీఆర్ పై ప్రతీకారం తీర్చుకునే సమయం ఆసన్నమైంది. ప్రజాక్షేత్రంలో కేసీఆర్ అంతు చూస్తాం. హుజూరాబాద్ ఉపఎన్నికల్లో రూ.600 కోట్లు
తెలంగాణలో వచ్చే ఎన్నికల్లోనూ బీజేపీ గుర్తుపై ఎమ్మెల్యేగా గెలుస్తానని తెలిపారు.