Home » BJP
భారతీయ జనతాపార్టీ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించింది.కర్ణాటక రాష్ట్రంలో ఘోర పరాజయం అనంతరం బీజేపీ సరికొత్త ఎన్నికల వ్యూహం పన్నింది. ప్రతిపక్షాల ప్రజార్షక హామీలను తిప్పికొట్టేందుకు వీలుగా కేంద్ర పథకాల లబ్ధిదారులపై బీజేపీ �
కేసీఆర్ లాగా సిట్ వేసి విచారణను తొక్కి పెట్టే పార్టీ బీజేపీ కాదని తెలిపారు. నిర్మల్ లో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో సీఎం కేసీఆర్ చెప్పగలడా? అని ప్రశ్నించారు.
నితీశ్ కుమార్ దేశం మొత్తం తిరుగుతున్నారని అన్నారు.
జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి కల్పించిన ఆర్టికల్ 370 రద్దు సమయంలో అన్ని పార్టీలు మౌనంగా ఉన్నాయని, అందుకే తామే ఎన్నికల ముందు పొత్తుకు దూరంగా ఉంటామని ఖరాఖండీగా తేల్చి చెప్పారు. జమ్మూ కశ్మీర్లో పొత్తు విషయమై కూడా ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు.
ఈ అల్లర్లు ఒక్కోసారి ప్రాణాల మీదకు వస్తున్నాయి. అయినప్పటికీ ఏ వర్గమూ ఎంతమాత్రం తగ్గడం లేదు. వీరిని అదుపు చేయలేక అక్కడి పోలీసు యంత్రాంగం తలలు పట్టుకోవాల్సి వస్తోంది. ఇక పార్టీ అధినేతలు వీటిని తగ్గుముఖం పట్టించే విధంగా వ్యవహరించకపోగా, అల్లర�
రాష్ట్ర ప్రజల నెత్తిపై జగన్ శఠగోపం పెడుతున్నారని జేపీ నడ్డా విమర్శించారు.
బీజేపీ ప్రజాస్వామ్య పాలన చేస్తుంటే.. తెలంగాణలో కుటుంబ, తప్పుల తడకతో పాలన సాగుతోందని ఆరోపించారు. పరీక్షలు జవాబుదారీతనం లేకుండా నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.
రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం హిజాబ్ నిషేధాన్ని ఉపసంహరించుకోవాలని చూస్తున్న నివేదికల మధ్య “రాష్ట్ర ప్రతిష్టకు తిరోగమనం” కలిగించే అన్ని ఉత్తర్వులు, బిల్లులను సమీక్షిస్తుందని మంత్రి ప్రియాంక్ ఖర్గే చెప్పిన కొద్ది రోజుల తరువాత మంత
ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు ఈ సమావేశానికి దూరంగా ఉండనున్నారు. వాస్తవానికి ఈ సమావేశంపై ఈ ముగ్గురు నేతల నుంచి ఎలాంటి కామెంట్ కూడా రాలేదు.
"ప్రధానమంత్రి గత ప్రభుత్వాలను ఎగతాళి చేశారు. దేశంలోని 70 ఏళ్ల రాజకీయ చరిత్రపై విదేశాల్లో ప్రసంగాలు చేశారు. రాహుల్ గాంధీ చెప్పింది కేవలం మన రాజ్యాంగ సంస్థలపై ప్రణాళికాబద్ధమైన దాడి జరుగుతోందని మాత్రమే" అని సుర్జేవాలా అన్నారు.