Home » BJP
తెలంగాణ పర్యటనలో భాగంగా రేపు రాత్రికే హైదరాబాద్కి అమిత్ షా చేరుకోనున్నారు. వాస్తవానికి ఖమ్మంలో 15వ తేదీన భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమానికి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. సమావేశానికి ఒకరోజు ముందే రాష్ట్�
బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోను బీజేపీ సీనియర్ నేత ఇంద్ర సేనారెడ్డి చింపి, తగలబెట్టారు.
Gudivada Amarnath : రాష్ట్రంలో ఉన్న పథకాలన్నీ కేంద్ర నిధులతోనే ఇస్తున్నట్టుగా బీజేపీ ప్రచారం చేయడం సమంజసం కాదన్నారు.
గతంలో రంగారెడ్డి వైఎస్సార్టీపీలో చేరతారని ప్రచారం జరిగింది.
అమరావతిలో కారుమూరి నాగేశ్వరరావు మీడియా సమావేశంలో మాట్లాడారు.
అల్లూరి సీతారామరాజు, తెన్నేటి విశ్వనాథాన్ని స్మరిస్తూ ప్రసంగం ప్రారంభించారు అమిత్ షా.
కాంగ్రెస్ లో మళ్లీ చేరినా ఆ పార్టీ తీరు తనకు నచ్చలేదని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం దోపిడీ చేస్తుంటే, ప్రజలను కేంద్ర ప్రభుత్వం కాపాడుతుందని...అందుకే నిధులు ఇస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అడిగే ప్రశ్నలకు రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పగలదా? అని ప్రశ్నించారు.
విద్యుత్ బోర్డ్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. 230 కేవీ హైటెన్షన్ సరఫరా లైన్ గ్రిడ్ నుంచి డిస్కనెక్ట్ అవ్వడం వల్ల కరెంట్ పోయిందని.. దాని కారణంగానే విమానాశ్రయం సహా పరిసర ప్రాంతాల్లో కరెంట్ లేదని తెలిపారు. శనివారం రాత్రి 9:30 గంటల నుంచి 10: 12 గంటల �
ఛలో ఏపీ.. కమల నేతల క్యూ