Home » BJP
తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులపై కిషన్ రెడ్డి వివరణ
సాహిబ్గంజ్ ప్రాంతంలోని ఎన్నికల కార్యాలయానికి నిసిత్ ప్రమాణిక్ వెళ్లాలనుకున్నారు.
ఇతర రాజకీయ పార్టీల ఉనికి లేకుండా చేయాలని ఆ పార్టీలు భావిస్తున్నాయని తెలిపారు.
పాత విషయాన్నే గడ్కరి ప్రస్తావించినప్పటికీ తనకు కాంగ్రెస్ పార్టీలో చేరమని సలహా ఇచ్చిన వ్యక్తి ఎవరో వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ నేత శ్రీకాంత్ జిఖార్ (మరణించారు) తనకు ఈ సలహా ఇచ్చారట. నేను చాలా మంచి నాయకుడిని, పార్టీ కార్యకర్తనని జిఖర్ నాతో �
ట్విట్టర్ ద్వారా చేసిన ఈ విమర్శలకు గాను సూర్యపై ఐపీసీ సెక్షన్లు 153(ఎ), 505 (1)(బి), 505 (1)(సి) ఐటి చట్టంలోని సెక్షన్ 66 (డి) కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ప్రస్తుతం రిమాండ్ కోసం మేజిస్ట్రేట్కు తరలించారు. అయితే సూర్య అరెస్టుపై తమిళనాడు బీజేపీ అధ్యక్�
రాష్ట్రంలోని సౌత్ 24 పరగణాల జిల్లా బాంగర్లో ఈ బాంబుదాడుల ఘటన చోటుచేసుకుంది. నామినేషన్లు దాఖలు చేయాల్సిన బ్లాక్ డవలప్మెంట్ కార్యాలయానికి ఒక కిలోమీటరు దూరంలోనే గుర్తుతెలియని వ్యక్తులు బాంబు దాడులకు పాల్పడ్డారు.
స్వయంప్రతిపత్త సంస్థగా స్థాపించబడిన, నెహ్రూ మెమోరియల్ మ్యూజియం & లైబ్రరీ 'ఆధునిక, సమకాలీన భారతదేశం'పై అధునాతన పరిశోధనలను ప్రోత్సహించడానికి జాతికి అంకితం చేశారు. ఇది దేశ రాజధానిలోని చారిత్రాత్మక తీన్ మూర్తి క్యాంపస్లో ఉంది
బీజేపీ అధికారంలో ఉన్న సమయంలో చేసిన చట్టం స్థానంలో వ్యవసాయ మార్కెట్ల (ఏపీఎంసీ)పై కొత్త చట్టాన్ని తీసుకురావాలని కేబినెట్ నిర్ణయించింది. గత నెలలో కర్ణాటకలో కాంగ్రెస్ అఖండ విజయం సాధించిన తర్వాత.. గత బీజేపీ ప్రభుత్వ విధానాలను సమీక్షించనున్నట్ల
డైమండ్ హార్బర్, జాయ్నగర్, క్యానింగ్, కక్ద్వీప్, వర్ధమాన్లో బీజేపీ నేతలను ఇనుప రాడ్లతో నిర్దాక్షిణ్యంగా కొడుతున్నారు. బాంబులు పేలడం చూస్తూనే ఉన్నాం. ఇది రష్యా-ఉక్రెయిన్? మనం యుద్ధం చేస్తున్నామా? రాష్ట్రంలో అరాచక పాలనపై ముఖ్యమంత్రి �
అవన్నీ సర్వసాధారణంగా జరిగేవే. ఇప్పులు అలాంటిది ఒకటి పత్రిక ప్రకటన ద్వారా వచ్చింది. అయితే పరిస్థితి బయటికి జరిగే ప్రచారంలా ఏమీ లేదు. మేము బాగానే ఉన్నాం. అంతే కాకుండా మేము ఈ చర్చను ఇంతటితో ముగిద్దామని అనుకుంటున్నామని మహారాష్ట్ర భారతీయ జనతా పా