Home » BJP
Bandi Sanjay Kumar : మునిగిపోయే నావలో కొంతమంది చేరుతున్నారు. కాంగ్రెస్ ను గెలిపిస్తే వాళ్లు బీఆర్ఎస్ లో చేరడం ఖాయం.
విద్యలో గుణాత్మకత, నైపుణ్యత విషయంలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని భావించిన ఆయన.. బోధనలతోపాటు విద్యార్థులకు నైపుణ్యత ముఖ్యమని విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఎంసీ సుధాకర్ స్పష్టం చేశారు.
Nallari Kiran Kumar Reddy : అస్తవ్యస్థ విధానాలతో రాష్ట్రాన్ని నాశనం చేశారు. విభజన కంటే.. ఎక్కువ నష్టం జిల్లాల విభజన వలన జరుగుతోంది.
ఎన్సీపీ నేత శరద్ పవార్ రాజీనామా ప్రకటనపై జయంత్ పాటిల్ ఏడవడాన్ని శిర్సత్ డ్రామా అని కొట్టిపారేశారు. ఎన్సీపీ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉంది, అయితే అది ఒక బూటకమని ఆయన అన్నారు.
దీనిపై సోయం బాపూరావు స్పష్టతనిచ్చారు. తనపై సొంత పార్టీ నేతలు కుట్ర చేశారని అన్నారు.
మణిపూర్ రాష్ట్రం అసలు ఈ దేశంలో భాగం కాదన్నట్లుగానే చూస్తున్నారని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శలు గుప్పించారు. ఇప్పటి వరకు ఒక్క మీటింగ్ కూడా ఏర్పాటు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. వెంటనే అఖిలపక్ష సమావేశం �
తి సంక్షోభం నుంచి దేశాన్ని పంజాబ్ రక్షించింది. పంజాబీలు తమ ప్రాణాలను లెక్క చేయకుండా దేశానికి భద్రత కల్పించారు. మా తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పంజాబ్ ప్రజలకు కృతజ్ఞతలు చెప్పేందుకు వచ్చాను. విదేశాల్లో భారతదేశ ప్రతిష్టను నరేంద్�
విశాఖ భూ మాఫియాపై జీవీఎల్ సంచలన వ్యాఖ్యలు
కేంద్రం, తెలంగాణ మధ్య ముదిరిన లెక్కల పంచాయితీ
కాంగ్రెస్ పార్టీకి అదరణ లేదన్నారు. కేంద్రం నుంచి తెలంగాణకి రూ. లక్షల కోట్ల నిధులు ఇచ్చామని తెలిపారు.