Home » BJP
కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటన వాయిదాపడ్డ విషయం తెలిసిందే.
వచ్చే ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు ఈ సమావేశం ఏర్పాటైంది. కానీ సమావేశం ప్రారంభం కాగానే అన్నామలై తీరు పట్ల సీనియర్లంతా తీవ్రంగా స్పందించారు. బీజేపీతో తెగదెంపులు చేసుకోవాలని పట్టుబట్టారు. గంటకు ప
రాష్ట్రంలో సర్పంచ్ నుంచి సీఎం వరకు ఎవరూ ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యం కోసం వెళ్లడం లేదని అన్నారు.
ఎన్నికల వేళ బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేశారా ?
‘‘తమిళనాడులో చాలా పరిపాలనలు అవినీతిమయమయ్యాయి. మాజీ ముఖ్యమంత్రులకు న్యాయస్థానాల్లో శిక్షలు పడ్డాయి. అందుకే తమిళనాడు అత్యంత అవినీతి రాష్ట్రంగా మారింది’’ అని అన్నారు. ఇక 1991-96 మధ్య కాలం (జయలలిత అధికారంలో ఉన్నప్పుడు) గురించి ప్రశ్నించగా, ఆ సమయం అ
బెంగళూరులోని అడిషనల్ చీఫ్ మెట్రోపొలిటన్ మెజిస్ట్రేట్ కోర్ట్ లో బీజేపీ ఫిర్యాదు చేసింది.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన మంగళవారం అనేక వార్తాపత్రికలలో “దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మహారాష్ట్రకు ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే” అనే శీర్షికతో పూర్తి పేజీ ప్రకటనను ఇచ్చింది. రాష్ట్రంలో నిర్వహించిన �
జేడీఎస్ అవసరాన్ని బట్టి అటు కాంగ్రెస్ పార్టీతో ఇటు భారతీయ జనతా పార్టీతో పొత్తు ఏర్పరుచుకుంటోంది. ఇలాగే ఆ పార్టీ రెండు సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో త్రిముఖ పోటీ వల్ల జేడీఎస్ పార్టీకి ఇలాంటి అవకాశాలు కలిసి వస్తున్నాయి
సంజయ్ రౌత్ స్పందిస్తూ "ఇది గతంలో బాలాసాహెబ్ శివసేన. కానీ తాజా ప్రకటన అసలు విషయాన్ని వెల్లడించింది. ఇప్పుడు అది నరేంద్రమోదీ-అమిత్ షాల శివసేనగా మారింది. ప్రకటనలో దివంగత బాలాసాహెబ్ థాకరే చిత్రమే లేదు" అని అన్నారు. రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఫడ్నవ�
బీజేపీకి అంగ, అర్ధ బలాలు.. సంస్థాగత నిర్మాణం ఉన్న కర్ణాటక, తెలంగాణల్లో పరిస్థితి ఇలా ఉంటే.. అసలు ఏమాత్రం క్యాడర్ బలంలేని తమిళనాడు, కేరళల్లో ఎలా గెలుస్తుందనేది పొలిటికల్ అనలిస్టులకు కూడా అంతుబట్టడం లేదు.