Home » BJP
ప్రధానమంత్రి నరేంద్రమోదీ తండ్రిని అవమానించే విధంగా పవన్ ఖేడా వ్యాఖ్యానించారని బీజేపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే పవన్ ఖేడా మత విశ్వాసాలను దెబ్బతీసే విధంగా వ్యాఖ్యానించారంటూ విచారణ సందర్భంగా సీజేఐకి బీజేపీ తరపు న్యాయవాద�
MCD House: ఢిల్లీ మున్సిపల్ కార్యాలయంలో ఆమ్ ఆద్మీ పార్టీ, భారతీయ జనతా పార్టీ మధ్య కొనసాగుతున్న హైడ్రామా వేరే లెవల్కు వెళ్లింది. తాజాగా ఆరుగురు స్టాండింగ్ కమిటీ సభ్యులను ఎన్నుకునే ప్రక్రియ తీవ్ర ఘర్షణకు దారి తీసింది. బుధవారం ఇరు పార్టీల కార్యకర్�
సుప్రీంకోర్టు సూచన మేరకు ఈ రోజు మేయర్ ఎన్నిక నిర్వహించేందుకు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా అనుమతించారు. దీంతో ఈ రోజు మేయర్, డిప్యూటీ మేయర్తోపాటు ఆరుగురు స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నిక జరగనుంది. రెండు నెలలుగా ఢిల్లీ మేయర్ ఎన్నిక విషయంల�
నాగాలాండ్, దిఫూపర్లో మంగళవారం జరిగిన ఒక పబ్లిక్ ర్యాలీలో ఖర్గే పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నెరవేర్చే హామీల గురించి వివరించారు. ‘‘రాష్ట్రంలో క్రైస్తవ సమాజంపై దాడి జరుగుతోంది. ప్రజల్ని క�
బెదిరింపు కాల్స్ వస్తున్నాయని హైదరాబాద్ లోని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ట్విట్టర్ లో తెలిపారు. ఈ మేరకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, తెలంగాణ డీజీపీ అంజన్ కుమార్, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ను ట్యాగ్ చేశారు. ఓ పాకిస్థానీ నుంచి ఇవాళ మధ్యాహ్న
రవిశంకర్ ప్రసాద్ వ్యాఖ్యపై నితీశ్ తీవ్ర స్థాయింలో స్పందించారు. దేశంలోని విపక్షాలన్నీ ఏకమైతే భారతీయ జనతా పార్టీ నిట్టనిలువునా పడిపోతుందని మండిపడ్డారు. ప్రతిపక్షాల ఐక్యత వల్ల సత్ఫలితాలు ఉంటాయని చెప్పారు. ప్రతిపక్ష పార్టీలు ఏకతాటిపైకి వస్�
శివసేనలోని 55 మంది ఎమ్మెల్యేల్లో 40 మందిని, 18 మంది ఎంపీల్లో 13 మందిని షిండే తన వైపుకు తిప్పుకుని ఉద్ధవ్ థాకరే మీద తిరుగుబావుటా ఎగరవేశారు. దీంతో మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం కుప్పకూలింది. అనంతరం కొద్ది రోజులకే భారతీయ జనతా పార్టీతో చే
మైసూర్ రాజైన టిప్పు సుల్తాన్.. కర్ణాటక రాజకీయాల్లో గతంలో పెద్దగా చర్చకు వచ్చేవారు కాదు. కానీ కొంత కాలంగా కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య రోజూ నానుతూనే ఉంటారు. టిప్పు సుల్తాన్కు మద్దతుగా కాంగ్రెస్, తీవ్రంగా వ్యతిరేకిస్తూ బీజేపీ ఏవో వ్యాఖ్యలు చ�
60 అసెంబ్లీ స్థానాలున్న త్రిపుర అసెబ్లీకి వివిధ పార్టీల నుంచి, స్వతంత్ర అభ్యర్థులుగా 259 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందులో మహిళలు కేవలం 20 మంది మాత్రమే ఉన్నారు. అయితే పోలింగుకు ముందే త్రిముఖ పోటీగా కనిపించిన ఈ ఎన్నికల్లో ఓటింగ్ తగ్గడంతో వల్�
తమకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారంటూ వివిధ మీడియా సంస్థలపై నిషేధం విధించి ముప్పుతిప్పలు పెట్టిన కల్వకుంట్ల కుటుంబం.. పత్రికా స్వేచ్ఛ విషయంలో తమకు నీతులు బోధించాల్సిన అవసరం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బీబీసీ సంస్థపై ఐటీ దా