Home » BJP
'శివుడి 12వ అవతారమే హనుమంతుడు.. హనుమాన్ చాలీసాను నిషేధించిన శివసేనను శివుడు కూడా కాపాడలేడు. హరహర మహాదేవ.. జై హింద్, జై మహారాష్ట్ర' అని కంగనా రనౌత్ వీడియో రూపంలో మాట్లాడింది. కాగా, నిన్న రాత్రి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్ర
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. ముంబైలోని మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ నివాసంలో బీజేపీ కోర్ కమిటీ సమావేశం జరుగుతోంది.
జూలై 2,3 తేదీల్లో నగరంలోని నోవాటెల్ హోటల్లో ఈ సమావేశాలు జరగబోతున్నాయి. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులతోపాటు, బీజేపీకి చెందిన జాతీయ స్థాయి కీలక నేతలు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా వారికి తెలంగాణ వంటలను రుచి చూపించాలని నిర్ణయించారు.
తెలంగాణలో ఫ్లెక్సీ వార్!
ఈటల రాజేందర్ పేదల భూములు ఆక్రమించుకున్నారు. 84 ఎకరాల అసైన్డ్ భూమి ఆక్రమించుకున్నట్లు అధికారులు నిర్ధరించారు. దీనిపై చర్యలు తీసుకోకుండా ఈటల హైకోర్టుకు వెళ్లి, ఆపే ప్రయత్నం చేశారు. కానీ, న్యాయస్థానం కూడా వాస్తవాలేంటో నిర్ధరించాలని చెప్పింది.
బీజేపీకి చెక్ పెట్టింది టీఆర్ఎస్. కార్యవర్గ సమావేశాల సందర్భంగా నగరాన్ని కాషాయ మయం చేయాలనుకున్న కమలనాథుల జోష్ కు టీఆర్ఎస్ అడ్డుకట్ట వేసింది.
అసోంలోని గువాహటిలో హోటల్లో ఉంటోన్న శివసేన రెబల్ ఎమ్మెల్యేలకు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఇవాళ ఓ లేఖ రాశారు. వెంటనే మహారాష్ట్రకు వచ్చేయాలని, చర్చించి సమస్యలను పరిష్కరించుకుందామని ఆయన చెప్పారు.
సత్యసాయి జిల్లా ధర్మవరం ప్రెస్క్లబ్ లో ఈ రోజు ఉదయం ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శలు చేశారు. పీవీని టీవీ అన్న ముఖ్యమంత్రి కేసీఆర్ పీవీ నర్సింహారావు 101వ జయంతిని పురస్కరించుకొని ఎక్కడికి పోయాడంటూ బండి ప్రశ్నించారు. ఇప్పుడు ఎన్నికలు లేవుకాబట్టి కేసీఆర్ బయట�
మహారాష్ట్రలో తిరుగుబాటు ఎమ్మెల్యేల అంశాన్ని బీజేపీ ఉపయోగించుకోబోతుంది. రాష్ట్రంలో షిండే ఆధ్వర్యంలోని తిరుగుబాటు ఎమ్మెల్యేలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ భావిస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన కార్యాచరణను బీజేపీ వేగవం�