Home » BJP
మాకు టచ్లో ఎమ్మెల్యేలు : రామచంద్రరావు హాట్ కామెంట్స్
ప్రధాని సభతో తెలంగాణలో చరిత్ర సృష్టిస్తాం. ఈ సభకు కేసీఆర్ సర్కార్ అడ్డంకులు సృష్టిస్తోంది. తెలంగాణపై బీజేపీ పాలసీని మోదీ ఈ సభ ద్వారా ప్రకటించబోతున్నారు. తెలంగాణలో బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరుతున్నాం. తుక్కుగూడలో జరిగిన అమిత్ షా సభను �
నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్లలోనూ వైసీపీ అభ్యర్ధి ఆధిక్యం కొనసాగింది.
నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజక వర్గ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈరోజు ఉదయం ప్రారంభమయ్యింది. తొలి రౌండ్ నుంచి వైసీపీ అభ్యర్ధి మేకపాటి విక్రమ్ రెడ్డి ఆధిక్యంలోనే కొనసాగుతున్నారు. ఐదో రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి విక్రమ్ రెడ్డి 21243 ఓట్ల
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జర్మనీ చేరుకున్నారు. జర్మనీలోని మ్యునిఖ్ విమానాశ్రయంలో ఆయనకు అక్కడి అధికారులు ఘనస్వాగతం పలికారు.
మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నాలు చేస్తోన్న శివసేన రెబల్ ఎమ్మెల్యేలు ప్రస్తుతం అసోంలోని గువాహటిలోని రాడిసన్ బ్లూ హోటల్లో ఉంటున్నారు.
తాజాగా రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది పై వర్మ మరో ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ లో వర్మ.. ''గౌరవనీయులైన ద్రౌపది జీపై నేను విస్తృతమైన పరిశోధన చేశాను. ఆ పరిశోధనలో ఆమె కళ్ల తీవ్రత............
మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రయత్నాలు జరుపుతోన్న శివసేన రెబల్ నేత, మంత్రి ఏక్నాథ్ షిండే గుజరాత్లోని వడోదరలో మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో గత అర్ధరాత్రి సమావేశమయ్యారు.
2002లో గుజరాత్ అల్లర్లపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. గుజరాత్ అల్లర్ల కేసులో అత్యున్నత న్యాయస్థానంలో నరేంద్ర మోదీకి క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ పరిణామంపై ఏఎన్ఐ ఇంటర్వ్యూలో అమిత్ షా స్పందించారు. ఇన్నేళ్లలో ఈ ఆరోపణలపై మోదీ మౌనంగా ఎం�
ద్రౌపది కామెంట్లపై.. వెనక్కి తగ్గిన ఆర్జీవీ