Home » BJP
ప్రధాని నరేంద్ర మోదీకి హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఓ సూచన చేశారు. మహ్మద్ ప్రవక్తపై బీజేపీ నేత నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయా లేదా అని మీ చిన్ననాటి స్నేహితుడు అబ్బాస్ను అడగాలని సూచించారు.
మొన్నటికి మొన్న కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అగ్నివీరులపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. మిలటరీలో డ్రైవర్స్, ఎలక్ట్రిషియన్స్, బట్టలు ఉతికేవారు, హెయిర్ కట్టింగ్ చేసే పోస్టుల్లో అగ్నిపథ్ కింద రిక్రూట్ అయిన వా�
కేంద్రం తీసుకుంటున్న పలు ప్రధాన నిర్ణయాలు వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాయి.. దేశ పౌరుల సంక్షేమంకోసం మంచి నిర్ణయాలు తీసుకుంటుంటే అవి రాజకీయ రంగు పులుముకోవటం మన దేశ దురదృష్టకరం అంటూ ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు.
అగ్నిపథ్పై కొందరు రాజకీయాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన చెప్పారు. పిల్లలను నిరసన ప్రదర్శనలకు పంపుతున్నారని అన్నారు. ఆ పిల్లలకు పథకం గురించి ఏం తెలుసని ప్రశ్నించారు. క్రమశిక్షణ ఉన్న వారు ఆర్మీ ఉద్యోగాల
'అగ్నిపథ్' పథకాన్ని ఉపసంహరించుకోవాలంటూ దేశ వ్యాప్తంగా ఆర్మీ ఉద్యోగార్థులు చేస్తోన్న ఆందోళనల వెనుక కొందరి కుట్రలు ఉన్నాయని కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ ఆరోపించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ఉన్న వైఖ�
''మా డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఎనిమిదేళ్ళలో మహిళలకు సాధికారత కల్పించింది. వారికి సాధికారత కల్పించడమనేది భారతదేశ అభివృద్ధికి అత్యవసరం. నేడు ఆర్మీ నుంచి మైన్స్ వరకు అన్ని రంగాల్లో పాలసీలను మహిళా సంక్షేమాన్ని దృష్టిలో పెట్
నిజామాబాద్ జిల్లా, బాల్కొండ మండలం మోతెలో శనివారం జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన ‘అగ్నిపథ్’పై స్పందించారు. ‘‘ఆర్మీని ప్రైవేటు పరం చేసేందుకు కేంద్రం కుట్ర పన్నుతోంది. ఆర్మీ ఉద్యోగాలకు కేంద్రం మంగళ
సికింద్రాబాద్ విధ్వంసం ముమ్మాటికీ సీఎంఓ కుట్రే. సికింద్రాబాద్లో విధ్వంసం జరగబోతుందనే సమాచారం రాష్ట్ర ఇంటెలిజెన్స్కు ఎందుకు రాలేదు? రైల్వే స్టేషన్ కాంపౌండ్ కూల్చివేశారంటే ఎంత పెద్ద ఆయుధాలు వాడి ఉండాలి. కేంద్రాన్ని బదనాం చేసే లక్ష్యంతో�
రాష్ట్రపతి ఎన్నిక తీరు, ప్రచారం, సమన్వయం వంటి అంశాలను ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది. వచ్చే నెల 18న రాష్ట్రపతి ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నిక కోసం బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు.
కాశ్మీర్ వెళ్లి అక్కడి పండితులను కలిస్తే జరిగిన ఘోరాలు తెలుస్తాయి. కాశ్మీర్పై వాస్తవాలు మాట్లాడే దమ్ము సాయి పల్లవికి లేదు. ఆవును తల్లిగా కొలుస్తాం. ఆవును కాపాడుకున్నామనే సంతోషంలో నినాదాలు ఇస్తాం. సాయి పల్లవిపై సుల్తాన్ బజార్ పోలీసు స్టేష