Home » BJP
కేంద్ర ప్రభుత్వ పెద్దలకు మాదిగల సత్తా ఏంటో చూపిస్తామని మందకృష్ణ మాదిగ అన్నారు. జాతీయ సమావేశాలకి ముందే వర్గీకరణ బిల్లును ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు.
మహారాష్ట్రలో చోటు చేసుకుంటోన్న రాజకీయ పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి. మహారాష్ట్ర సర్కారు కుప్పకూలే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ విషయంపై శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ పలు ఆరోపణలు చేశారు. ఎన్సీపీ అధినేత శరద్ పవ�
మహారాష్ట్ర రాజకీయాలు మహారక్తి కట్టిస్తున్నాయ్. షిండే తిరుగుబాటుతో శివసేనకు కోలుకోలేని దెబ్బ పడింది. గతంలో చాలా విభేదాలు చూసినా.. చాలా తిరుగుబాట్లు హ్యాండిల్ చేసినా.. షిండే వ్యవహారం మాత్రం ఇప్పుడు పార్టీ అస్థిత్వానికే ప్రమాదం తెచ్చేలా కనిప
'అసోంలో మంచి హోటళ్లు ఉన్నాయి. ఎవరైనా రావచ్చు.. ఇక్కడి గడిపి వెళ్లొచ్చు. ఇందులో ఏ సమస్య ఉండదు. మహారాష్ట్ర ఎమ్మెల్యేలు అసోంలోని హోటల్లోనే ఉన్నారా? లేదా? అన్న విషయం గురించి నాకు తెలియదు. ఇతర రాష్ట్రాల ఎమ్మెల్యేలు కూడా అసోంకు వచ్చి
ఇచ్చిన హామీల గురించి అడిగితే పోలీసులతో అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. బాసర ట్రిపుల్ ఐటీలో పిల్లలు తమకు కావాల్సిన హక్కులు, అవసరాల గురించి అడిగితే పోలీసులతో అణగదొక్కేందుకు ప్రయత్నించారు. టీఆర్ఎస్ చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతన ఉండదు. �
విపక్ష పార్టీల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా ఈ నెల 27న ఉదయం 11.30 గంటలకు నామినేషన్ వేయనున్నారని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ తెలిపారు.
తిరుగుబాటుకు నాయకత్వం వహిస్తున్న ఏక్ నాథ్ షిండేతో శివసేన నేత మిలింద్ నవ్రేకర్ చర్చలు జరిపారు. మంగళవారం ఇరువురి మధ్య దాదాపు రెండు గంటలపాటు చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేతో ఏక్ నాథ్ దాదాపు 20 నిమిషాలపాటు ఫోన్లో �
ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న గౌతం రెడ్డి (వైసీపీ), గత ఫిబ్రవరిలో మరణించడంతో ఈ స్థానం ఖాళీ అయింది. వైసీపీ నుంచి దివంగత గౌతం రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డి పోటీ చేస్తుండగా, బీజేపీ నుంచి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు భరత్ కుమ
అబ్దుల్ కలాం తర్వాత వరుసగా మూడుసార్లు ఉత్తరాది వాసులకే రాష్ట్రపతి పీఠం దక్కింది. ప్రతిభా పాటిల్, ప్రణబ్ ముఖర్జీ, రామ్ నాథ్ కోవింద్... వీరంతా ఉత్తరాదికి చెందిన వారే. అందుకే ఈ సారి దక్షిణాదికి చెందిన వ్యక్తిని రాష్ట్రపతి చేయాలని భావిస్తున్నట్�
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ కర్ణాటకలోని మైసూర్లో యోగా దినోత్సవంలో పాల్గొని యోగాసనాలు వేశారు.