Home » BJP
బీఆర్ఎస్ ఒక అవినీతి పార్టీ, కుటుంబ పార్టీ. కాంగ్రెస్ కూడా అవినీతి పార్టీ, కుటుంబ పార్టీ. ఆ రెండింటికి కరెక్ట్ గా జోడీ కలుస్తుంది..
నామినేటెడ్ పదవుల భర్తీపై కూటమి నేతలు ఒక ఒప్పందానికి వచ్చారు. తొలి దశ పోస్టుల ప్రకటన కసరత్తు దాదాపు పూర్తైంది.
14 స్థానాల్లో తక్కువ ఓట్లతో ఓడిపోయాం. కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. 9 నెలల్లో కాంగ్రెస్ పాలనలో కరెంట్ మాయమైంది.
మైనారిటీల మనోభావాలను బీజేపీ దెబ్బతీసింది. వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణ మీద బీజేపీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోంది.
బీజేపీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్న వారిలో మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్, మెదక్ ఎంపీ రఘునందన్ రావు, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రజా సంగ్రామ యాత్ర ఇంఛార్జ్గా ఉన్న మనోహర్ రెడ్డి ఉన్నారు.
బీజేపీకి ఓకేఒక్క నైపుణ్యం ఉంది. అదేమిటంటే.. ఇతర పార్టీల్లోని నాయకులను విడగొట్టి, రకరకాల శిక్షలతో జైళ్లకు పంపించడం. వారిపై మానసికంగా దాడి చేయడం.
వాస్తవానికి చంద్రబాబు సీఎంగా ఉండగా నామినేటెడ్ పోస్టుల విషయంలో ఎప్పుడూ ఇంత త్వరగా నిర్ణయం తీసుకోలేదు. చంద్రబాబు గత ప్రభుత్వంలో అయితే రెండేళ్ల సమయం తీసుకున్నారు. ఈ కారణంగానే కార్యకర్తలు, నేతలు విసిగిపోయారని... 2019 ఎన్నికల్లో ఓటమికి ఇదీ ఓ కారణ�
ప్రభుత్వంలో ఉంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంది. ప్రతిపక్షంలో ఉంటే ప్రశ్నిస్తుంది. ప్రజలపక్షాన కొట్లాడుతుంది.
24 సంవత్సరాలుగా ఇలాంటి అనేక కుట్రలు, కుతంత్రాలు, కుట్రదారులను ఎదుర్కొన్న పార్టీ మాది. ఇవన్నీ దాటుకొని 24 ఏళ్ల పాటు నిబద్ధతతో, పట్టుదలతో అవిశ్రాంతంగా పోరాడి తెలంగాణ సాధించిన పార్టీ బీఆర్ఎస్.
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి ఎన్నిక కావడంతో సవాల్గా తీసుకున్నారు ఉమ్మడి విశాఖ జిల్లా నేతలు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సొంత జిల్లా అయిన విశాఖలో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలనే టార్గెట్ పెట్టుకున్నారని చెబుతున�