Home » BJP
ధరణి పేరుతో దాదాపు 2లక్షల కోట్ల స్కామ్ జరిగిందని గతంలో మీరు ఆరోపించారు. దానిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు.
బీజేపీ సహా పార్టీలన్నింటిని పిలిచి ఏపీలో పరిస్థితులను చూడమని చెప్పామని, ఇండియా కూటమి పార్టీలతో పాటు మరికొన్ని పార్టీలు వచ్చాయని తెలిపారు.
నిన్న అసెంబ్లీలోనూ కేంద్రం తీరుపైనా కేసీఆర్ ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు.
ఇండియా కూటమితో చర్చలకే జగన్ ఢిల్లీకి వెళ్లినట్టుంది తప్ప.. ధర్నాకు వెళ్లినట్టు లేదు అన్నారు ఏపీకి చెందిన ఓ మంత్రి…
ఇప్పటికే పదవులపై ఆశగా ఎదురుచూస్తున్న తెలుగు తమ్ముళ్లు... కూటమి మధ్య సయోధ్య కుదిరిందనే సమాచారంతో ఎగిరి గంతేస్తున్నారు.
ఢిల్లీ ఎపిసోడ్ పరిశీలిస్తే... రెండు జాతీయ పార్టీల జంక్షన్లో జగన్ చిక్కుకున్నట్లే కనిపిస్తోంది. పద్మవ్యూహం లాంటి ఈ పరిస్థితుల నుంచి ఆయన ఎలా బయటకు వస్తారనేది ఉత్కంఠ రేపుతోంది.
అధికారం పోయిన నెల రోజులుకే ఈ పరిస్థితి ఎదురైతే.. మున్ముందు మరిన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుందంటున్నారు.
తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీకి ఎందుకింత నిర్లక్ష్యం? ఏపీలో వెనుకబడిన జిల్లాల గురించి మాట్లాడిన కేంద్రం.. తెలంగాణలో వెనుకబడిన జిల్లాల గురించి ఎందుకు మాట్లాడలేదు?
గత వారం పార్టీ సమావేశానికి వచ్చిన రాజాసింగ్.. ఆ వెంటనే వెళ్లిపోయారు. నగరంలోనే ఉంటున్నా, పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉండకపోవడంపై కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
యువనేత లోకేశ్ మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా అధినేత వెంట పడుతూ... సాధ్యమైనంత త్వరగా నామినేటెడ్ పదవులను భర్తీ చేయడం ద్వారా పార్టీ నేతలను ప్రోత్సహించాలని కోరుతున్నారట.