BJP

    మ‌హారాష్ట్ర శాస‌నమండ‌లి ఎన్నిక‌ల్లో బీజేపీకి బిగ్ షాక్

    December 4, 2020 / 03:23 PM IST

    మ‌హారాష్ట్ర శాస‌నమండ‌లి ఎన్నిక‌ల్లో బీజేపీకి బిగ్ షాక్ త‌గిలింది. మంగళవారం మహారాష్ట్రలో ఆరు సీట్ల‌కు జ‌రిగిన ఎన్నిక‌ల్లో భారతీయ జనతా పార్టీ కేవ‌లం ఒక్క స్థానంలో మాత్ర‌మే విజయం సాధించింది. అధికార శివ‌సేన‌-ఎన్సీపీ-కాంగ్రెస్ కూట‌మి నాలుగు �

    జాంబాగ్ డివిజన్ ఓట్ల లెక్కింపుపై బీజేపీ అభ్యంతరం

    December 4, 2020 / 11:15 AM IST

    BJP objected votes counting : జాంబాగ్ డివిజన్ ఓట్ల లెక్కింపుపై బీజేపీ అభ్యంతరం తెలిపింది. బూత్ నెంబర్ 8లో 471 ఓట్లు పోల్ అయ్యాయి. కానీ బ్యాలెట్ బాక్సులో 257 ఓట్లు మాత్రమే ఉన్నాయి. ఓట్లు గల్లంతు కావడం పట్ల బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అయితే పోలింగ్ శాతం తప్పుగ�

    తెలంగాణ ఎన్నికల కమిషన్‌కు హైకోర్టు షాక్.. పెన్నుతో మార్క్ చేస్తే ఓటు చెల్లదు..

    December 4, 2020 / 10:24 AM IST

    High Court verdict BJP House Motion Petition : తెలంగాణ ఎన్నికల కమిషన్ కు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. బ్యాలెట్ పేపర్ పై స్వస్తిక్ గుర్తును మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశించింది. ఎన్నికల సంఘం నిన్న రాత్రి జారీ చేసిన సర్క్యులర్ చెల్లదని తెలిపింది. పెన్నుతో మార్క

    పోస్టల్ ఓట్లలో ముందంజలో బీజేపీ.. 28చోట్ల ఆధిక్యంలో కమలం!

    December 4, 2020 / 09:23 AM IST

    ఉత్కంఠగా సాగిన గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ హైదరాబాద్ నగరంలో పలుచోట్ల సాఫీగా సాగుతుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించగా.. అనూహ్యంగా BJP ఆధిక్యంలో నిలుస్తుంది. పలు డివిజన్లలో టీఆర్‌ఎస్‌పై పూర్తిస్థాయిలో బీజేపీ ముందంజలో సాగుతుం�

    ఈసీ ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టులో బీజేపీ హౌస్ మోషన్ పిటిషన్

    December 4, 2020 / 07:56 AM IST

    BJP House Motion Petition : గ్రేటర్ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ సర్య్యులర్ పై రాజకీయ రగడ చెలరేగింది. స్వస్తిక్ ముద్రతో పాటు ఏ గుర్తు ఉన్నా ఓటుగా పరిగణించాలని ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. పెన్నుతో గీసినా ఓటేసినట్టేనని పేర్కొంది. ఎన్నికల కమిషన్ నిర్ణయంపై బీజేప

    గల్లీ పార్టీకే ప్రజలు పట్టం కట్టారా? గెలుపుపై గులాబీ దళం ధీమా!

    December 2, 2020 / 08:43 AM IST

    Party leaders predict majority of Votes in GHMC elections : జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గెలుపు ఎవరిది? అనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పోలింగ్‌ సరళిని బట్టి పరిశీలిస్తే.. మరోసారి అధికార పక్షానికే ప్రజలు మొగ్గుచూపినట్టుగా కనిపిస్తోందని అంటున్నారు. బీజేపీ నేతలు ప్రచారం చేసినప్�

    ప్రభుత్వ వైఖరి వల్లే ఓటింగ్ శాతం తక్కువైంది: బండి సంజయ్

    December 1, 2020 / 07:02 PM IST

    గ్రేటర్ ఎన్నికల సందర్భంగా ఢిల్లీ నుంచి అమిత్ షా, యూపీ నుంచి యోగి ఆదిత్యనాథ్, మరో కేంద్ర మంత్రి అమిత్ షా బీజేపీ ప్రచారానికి హైదరాబాద్ వచ్చి వెళ్లారు. ఈ మేరకు పార్టీ ఓట్లు భారీగా వస్

    బండి సంజయ్ కారుపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడి

    November 30, 2020 / 10:34 PM IST

    trs activists destroyed bjp state president bandi sanjay car : టీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తల ఘర్షణతో నెక్లెస్ రోడ్డులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కారుపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. నెక్లెస్ రోడ్డులోని ఒక రెస్టారెంట్ వద్దకు వచ్చిన ఆయన కారు�

    గ్రేటర్ ఎన్నికలు : బాధ్యత ఉండక్కర్లా ? సొంతూళ్లకు చెక్కేసిన జనాలు

    November 30, 2020 / 08:11 PM IST

    Hyderabad Citizens Leaving : రోడ్డు బాగాలేకపోతే మేయర్‌ను తిడుతాం.. మ్యాన్‌హోల్‌ ఓపెన్‌ ఉంటే కార్పొరేటర్‌ను కడిగిపారేస్తాం. మరి మంచి కార్పొరేటర్‌ను ఎన్నుకోవాల్సిన బాధ్యత ఓటర్లపై ఉందా? లేదా..? వరుసగా సెలవులు వచ్చాయని.. ఉద్యోగులు, విద్యావంతులు ఓటేయకుండా సొంతూళ్

    గల్లీ ఎన్నికలు కాదు కాబట్టే ఇంతవరకూ వచ్చాం: అమిత్ షా

    November 29, 2020 / 04:04 PM IST

    GHMC ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీజేపీ పలువురు కీలక నేతలు హైదరాబాద్ వచ్చి ప్రచారం చేస్తున్నారు. యోగి, జేపీ నడ్డాలతో పాటు కేంద్ర మంత్రి అమిత్ షా సైతం హైదరాబాద్ కు వచ్చి మీటింగ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన షా.. పలు కీలక కామెం�

10TV Telugu News