Home » BJP
BJP focus Nagarjunasagar by elections : మొన్న దుబ్బాక, నిన్న జీహెచ్ఎంసీ, ఇప్పుడు తెలంగాణలో మరో ఎన్నిక రాబోతుంది. నోముల నర్సింహయ్య మరణంతో నాగార్జున సాగర్ కు త్వరలో బైపోల్ జరుగబోతుంది. దీంతో ప్రధాన పార్టీలు సాగర్ ఉప ఎన్నికపై దృష్టి సారించాయి. సాగర్ బైపోల్ కోసం ఇప్పటి �
BJP operation Aakarsh : దుబ్బాకలో గెలిచింది.. జీహెచ్ఎంసీలో సత్తా చాటింది. వరుస విజయాలు తెలంగాణ బీజేపీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ఇదే ఊపుతో తెలంగాణ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేయాలని బీజేపీ కంకణం కట్టుకున్నట్లుగా కనిపిస్తోంది. కమలంలో జోష్ పెరగడంత�
Pawan Kalyan praise BJP : జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. బీజేపీ నాయకత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు ఆయన శనివారం (డిసెంబర్ 5, 2020) మీడియాతో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పులిలా పోరాడారని ప్రశంసించారు. బండి సంజయ
GHMC election results : గ్రేటర్ ఎన్నికలు టీఆర్ఎస్ను అంతర్మథనంలో పడేస్తే.. బీజేపీలో రెట్టించిన ఉత్సాహాన్ని నింపాయి. తాము ఊహించని కంటే తక్కువ వచ్చాయని గులాబీ నేతలు నిరాశ వ్యక్తం చేయగా.. ఇకపై ఎన్నికలు ఏవైనా ఇవే ఫలితాలు రిపీట్ అవుతాయంటూ బీజేపీ నేతలు కౌంటర్ �
GHMC elections results 2020 : జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగాయి. ఫలితాలొచ్చాయి. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. మరి మేయర్ పీఠాన్ని ఎవరు కైవసం చేసుకోబోతున్నారు? లీడింగ్లో ఉన్న టీఆర్ఎస్సా? రెండో స్థానంలో నిలిచిన బీజేపీనా? లేక ఎంఐఎమ్మా? ముగ్గురిలో ఎవరి అభ్యర్థ�
GHMC elections 2020: గ్రేటర్ ఎన్నికల ఫలితాలు ఆసక్తికరంగా, ఊహించని విధంగా ఉన్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్కు బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది. సీట్లు, ఓట్ల సంఖ్యలో టీఆర్ఎస్, బీజేపీ నువ్వా నేనా అన్నట్లు పోటీ పడ్డాయి. టీఆర్ఎస్ 56స్థానాల్లో గెలిస్తే
ghmc elections: మొత్తం ఓట్ల పరంగా చూస్తే బీజేపీ కంటే టీఆర్ఎస్ గెలిచింది ఆరు స్థానాల ఆధిక్యత మాత్రమే. ప్రస్తుతం టీడీపీ ఒకటి కోల్పోగా టీఆర్ఎస్ 95నుంచి 55కి పడిపోయింది. కానీ, 4డివిజన్ల నుంచి 49డివిజన్లకు చేరుకుంది బీజేపీ. గ్రేటర్ పరిధిలో అతిపెద్ద పార్టీగా ట�
Bandi Sanjay: గ్రేటర్ ఫలితాలపై అనూహ్య ఫలితాలు వచ్చాయని, కేంద్ర మంత్రులు, జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి అమిత్ షాలు వచ్చి ప్రచారం చేసి మాకు మద్ధతు ఇచ్చారు. ఈ పార్టీ విజయం కార్యకర్తలది. అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. అంతేక�
BJP అభ్యర్థులు ఊహించిన దాని కంటే ఎక్కువ విజయం సాధించిన సంతోషంలో మునిగిపోయారు. ఇప్పటివరకూ విడుదలైన ఫలితాల్లో 20డివిజన్లలో బీజేపీ గెలుపు కన్ఫామ్ అవగా.. రాష్ట్ర పార్టీ కార్యాలయంలోసమావేశం కానున్నారు. అనంతరం గెలుపొందిన అభ్యర్థులంతా కలిసి భాగ్యలక
తెలంగాణ రాజధాని హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉండగా గతంలో లేనన్ని డివిజన్లలో బీజేపీ ఆధిక్యంలో ఉంది. ఎంఐఎం.. బీజేపీతో హోరాహోరీగా పోరాడుతున్నాయి. ఈ క్రమంలో 10టీవీ లైవ్ డిబేట్ లో మాట్లాడిన రాజకీయ ప్రముఖులు ఇరు పక్షాల న�