Home » BJP
ఎన్నికల్లో పోటీ చేసేందుకు పార్టీల టికెట్ పొందడానికి, దానికోసం అధిష్ఠానాన్ని ఆకట్టుకోడానికి రాజకీయ నాయకులు పడే పాట్లు మామూలుగా ఉండవు. ఒక్కోసారి వారు ప్రవర్తించే తీరు అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తుంది. 2014 నుంచి 2019 వరకు ఐదేళ్లు గడుస్తున్నా త�
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం(మార్చి-29,2019)ప్రధానమంత్రి నరేంద్రమోడీ తెలంగాణకు రానున్నారు.మహబూబ్ నగర్ లో బీజేపీ నిర్వహించే బహిరంగ సభలో మోడీ పాల్గొననున్నట్లు తెలంగాణ బీజేపీ చీఫ్ లక్ష్మణ్ తెలిపారు. అంతేకాకుండా ఏప్రిల్-1,2019న మరో�
కాంగ్రెస్-జేడీఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలపై ఐటీ సోదాలు జరిగే అవకాశముందని కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ఆరోపించి 24గంటలు తిరగకముందే ఆ రాష్ట్రంలో ఆ రాష్ట్ర చిన్న నీటి పారుదల శాఖ మంత్రి సీఎస్ పుట్టరాజు, ఆయన బంధువుల ఇళ్లలో ఐటీ అధికారులు దాడు�
ఢిల్లీ: సోషల్ మీడియా ఎన్నికలకు ప్రధాన ప్రచారాస్త్రంగా మారిపోయింది. కొంతకాలం క్రితం నేతలు ప్రచారం ఓటర్ల ఇంటింటికీ వెళ్లి చేసేవారు. తరువాత బహిరంగ సభ, రోడ్ షోలు వంటివి చేసేవారు. ఇప్పుడు వీటితో పాటు సోషల్ మీడియా ప్రచారంలో అన్ని పార్టీలు దూసుకుప
టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో రారు.బుధవారం(మార్చి-27,2019) సాయంత్రం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో ఆయన బీజేపీలో చేరారు.జితేందర్ రెడ్డికి అమిత్ షా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీజేపీలోనే రాజ�
ఎన్నికల హామీల్లో భాగంగా సోమవారం(మార్చి-26,2019) కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన కనీస ఆదాయ పథకంపై ప్రశ్నించిన నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ కు ఎలక్షన్ కమీషన్ షాక్ ఇచ్చింది.కాంగ్రెస్ హామీపై ప్రశ్నలు లేవనెత్తిన రాజీవ్ కుమారు కు ఈసీ నోటీసు �
యూపీలో అధికార బీజేపీకి మరో షాక్ తగిలింది.ఇప్పటికే పలువురు బీజేపీ నేతలు పార్టీని వీడారు.ఇప్పుడు మరో ఎంపీ ఆ జాబితాలో చేరారు.
కారు నంబర్ ప్లేట్ పై చౌకీదార్ అన్న బోర్డు పెట్టుకున్న ఓ బీజేపీ ఎమ్మెల్యేకు పోలీసులు షాక్ ఇచ్చారు.నంబర్ ప్లేట్ యాక్ట్ ని ఉల్లంఘించినందుకు ఎమ్మెల్యేకు ఫైన్ విధించారు.మధ్యప్రదేశ్ లో ఈ ఘటన జరిగింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ ‘మై భీ �
చౌకీదార్ చోర్ హై(కాపలాదారుడు దొంగ అయ్యాడు)అంటూ ప్రధాని మోడీని ఉద్దేశించి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు కేంద్రహోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్. దేశ కాపలాదారు దొంగ కాదనీ, నిష్కళంకుడని, దేశంలోని రుగ్మతలను
కడప: ఎన్నికలకు ముందు రామమందిరం గురించి చర్చించిన బీజేపీ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా. కేవలం పాకిస్తాన్ పై దాడి చేశామనే బీజేపీ చెప్పుకుంటూ దేశ ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్త