Home » BJP
ఎన్నికలవేళ కన్నడనాట జేడీఎస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. జేడీఎస్ నేతలే లక్ష్యంగా ఐటీ దాడులు జరుగుతున్న నేపథ్యంలో జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ సంచలన ఆరోపణలు చేశారు. 2018లో తమతో కూటమి కలిసి వస్తే భారీ మొత్తంలో డబ్బు ఇస్తామంటూ బీ�
కాంగ్రెస్ పార్టీకి కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ శుక్రవారం (మార్చి-29,2019) కృతజ్ఞతలు చెప్పారు. అయితే జైట్లీ కాంగ్రెస్ కు కృతజ్ణతలు చెప్పడం ఏంటబ్బా అని ఆలోచిస్తున్నారా? అవును ఇది నిజమే. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని గురువారం బీజేపీ �
నల్గొండ : దేశంలో బీజేపీకి 150, కాంగ్రెస్ కు వంద సీట్లు కూడా దాటవని సీఎం కేసీఆర్ జోస్యం చెప్పారు. ప్రాంతీయ పార్టీలదే హవా అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 118 సీట్లలో పోటీ చేస్తే ఒకటే సీటు గెల్చిందన్నారు. బీజేపీకి తెలంగాణలో అసలు అడ్రస్ ఉందా అ�
కాంగ్రెస్ లో చేరిన ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ ఊర్మిళ మటోండ్కర్ కు లోక్ సభ టిక్కెట్ కన్ఫార్మ్ అయింది.
మహబూబ్ నగర్: బీజేపీ దేశప్రయోజనాల కోసం కృషి చేస్తుంటే విపక్షాలు వారి కుటుంబ ప్రయోజనాల కోసం కృషి చేస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విమర్శించారు. దేశరక్షణ,మహిళల రక్షణ కోసం తాము కృషి చేశానని మీ చౌకీదారుగామళ్లీ మీ ఆశీర్వాదం కోరుతు�
ఢిల్లీ : ప్రియాంకా గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిననాటి నుంచి బీజేపీ నేతలు ఆమెపై పలు అభ్యంతరక వ్యాఖ్యలు చేస్తున్నారు. కాగా పురుషులపై కంటే మహిళలపైనే నేతలు.. వ్యక్తిగత వ్యాఖ్యలు చేయటం కొనసాగుతూనే ఉంది. రాజకీయంగా ఎదుర్కోవటం మానేసి వ్యక�
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలుగు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ, తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు ఏప్రిల్ 11న జరుగనున్న సంగతి తెలిసిందే. బీజేపీ నిర్వహించే ఎన్నికల ప్రచార సభలకు మోడీ హాజరు కానున్నారు. ఏప్రిల్ 1వ తేదీన హైద�
ఆంధ్రప్రదేశ్లో బీజేపీ తరుపున కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో అభ్యర్థిగా నిలబడిన కోట్ల హరిచక్రపాణి రెడ్డి పోటీ నుంచి తప్పుకుని టీడీపీకి జై కొట్టిగా.. ఇప్పుడు బీజేపీ నుంచి ఎంపీ టిక్కెట్ దక్కించుకున్న రాజంపేట అభ్యర్థి కూడా ఆ పార్టీకి ఝల�
ఆంధ్రప్రదేశ్తో పాటు అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి కూడా ఒకేసారి ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎన్నికలు జరగకముందే అరుణాచల్ ప్రదేశ్లో ముగ్గురు బీజేపీ అభ్యర్ధులు ఎమ్మెల్యేలుగా ఎంపికయ్యారు. అదేంటి ఎన్నికలు జరగకుండా ఎమ్మెల�
బీజేపీ ఎంపీ శతృఘ్న సిన్హా గురువారం(మార్చి-28,2019) కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిశారు. ఏప్రిల్-6,2019న కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా చేరనున్నట్లు సిన్హా సృష్టం చేశారు.మూడు దశాబ్దాలపాటు బీజేపీతో తనకు ఉన్న అనుబంధాన్ని తెంచుకుని సిన్హా కాం