Home » BJP
నటి గౌతమి 25 ఏళ్లుగా బీజేపీ పార్టీలో ఉన్నారు.
ఈ పరిస్థితుల్లో పొత్తు ఎత్తుల్లో టీడీపీ అధి నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది..? ఉంగుటూరు నియోజకవర్గాన్ని ఏ పార్టీకి కేటాయిస్తుందనేదే హాట్టాపిక్గా మారింది.
బిహార్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ బలపరీక్షలో నెగ్గారు.
తేజస్వి యాదవ్ నేతృత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్ సభ నుంచి వాకౌట్ చేసింది. దీంతో నితీశ్ 129తో బలపరీక్షలో గెలుపొందారు.
అధికార కూటమి ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూసే పరిస్థితి లేకుండా ఎన్నికలకు ముందే గెలిచిన భావన కలిగించడమంటే లక్ష్యాలను చేరుకోవడంలో, వ్యూహాలను రచించడంలో, ప్రణాళికబద్ధంగా వ్యవహరించడంలో ఎవరికీ అందని ఎత్తుల్లో నిలిచినట్టే అర్ధం.
ఎన్డీయే కూటమి 400కు పైగాస్థానాల్లో గెలుపొందగలదన్న ప్రధాని ధీమాకు ఇదే కారణమన్నది రాజకీయవిశ్లేషకుల అంచనా.
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మధ్యప్రదేశ్ నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు ప్రధాని మోదీ.
హామీలన్నీ ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్న మోదీ సర్కారు... మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా..
మరో పాతికేళ్లలో అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ఎదుగుతుందని చెప్పారు.
CM Revanth Reddy : తెలంగాణ ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఆదాయం తగ్గినా ఇవ్వాల్సిన నిధులను మాత్రం ఆపలేదన్నారు. సీఎం అయినా తాను ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కకు చెప్పాల్సిందేనని అన్నారు.