Home » BJP
ప్రభుత్వానికి, సంస్థకు మధ్య సమస్య ఉందని చెబుతున్నారు. ప్రభుత్వం అంటే 2018 ఎన్నికల్లో ఓడిపోయిన తన సన్నిహితుడు ముఖేష్ టాండన్కు ఇక్కడి నుంచి టికెట్ ఇవ్వాలని శివరాజ్ సింగ్ భావిస్తున్నారు. సంస్థ అంటే శ్యామ్ సుందర్ శర్మకు పార్టీ టిక్కెట్ కావాలి
సినీ నటి గౌతమి తాడిమళ్ల భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి రాజీనామా చేశారు. తన ఆస్తులను దోచుకున్న వ్యక్తికి పార్టీ సీనియర్ నేతలు సహాయం చేస్తున్నారని ఆమె ఆరోపించారు.
నమ్ముకున్న పార్టీ మోసం చేసిందని ఆరోపించారు. రెండుసార్లు 2వ స్థానంలో ఉన్న తనను కాదని 3వ స్థానంలో ఉన్న వ్యక్తికి టికెట్ కేటాయించడం బాధాకరం అన్నారు.Nirmal BJP
కీలక నేతలు అడిగిన స్థానాలను బీజేపీ హైకమాండ్ పెండింగ్ లో పెట్టింది. అభ్యంతరం లేని నియోజకవర్గాల నేతలకు మాత్రం ఫోన్ లు చేసి సమాచారం ఇస్తున్నారు.
శుక్రవారం చంబల్, గ్వాలియర్ ప్రాంతాల్లో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో కలిసి ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. ఆ ప్రాంతంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు
తెలంగాణ(Telangana) రజాకార్ల చరిత్రపై త్వరలో రజాకార్ అనే సినిమా రాబోతుంది. యాట సత్యనారాయణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.
అసెంబ్లీ ఎన్నికలకు అసెంబ్లీ అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల వ్యూహాలు, ప్రచార కార్యక్రమాలపై ఈ భేటీలో చర్చించినట్లుగా తెలుస్తోంది. ఇక ఇవాళ కూడా బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ కానుంది.
లక్ష కోట్లు దోపిడీ చేసిన కేసీఆర్ పై ఎలాంటి విచారణ లేదు. సీబీఐ, ఈడీ కేసులు లేవు. ఢిల్లీలో బీజేపీని, రాష్ట్రంలో బీఆర్ఎస్ ను ఓడించాలి. Rahul Gandhi
మాయ మాటలు నమ్మి మోసపోవద్దని ప్రజలను హెచ్చరించారు కేసీఆర్. పొరపాటున ఆ పార్టీలకు ఓట్లు వేస్తే ఉన్న పథకాలన్నీ అటకెక్కుతాయని వార్నింగ్ ఇచ్చారు. CM KCR
అప్పటి సన్నాసులు, దద్దమ్మలు ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఈ జిల్లాలో ఎలా పుట్టారో తెలవడం లేదు. నాడు, నేడు వాళ్ళది భావ దారిద్ర్యమే. CM KCR