బ్లాక్ ఫంగస్ ట్రీట్మెంట్ లో వాడే ఆమ్ ఫోటెరిసిన్-B ఇంజెక్షన్ల ఎగుమతిపై భారత్ నిషేధం విధించింది.
దేశంలో బ్లాక్ ఫంగస్ కేసులు క్రమంగా పెరుగుతుండటంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు.
గుజరాత్ లోని అహ్మదాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. బ్లాక్ ఫంగస్ భయం నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఆయన కరోనాను జయించాడు, కానీ బ్లాక్ ఫంగస్ సోకుతుందేమోనన్న భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు.
దేశ ప్రజలను ఓ వైపు కరోనా మహమ్మారి హడలెత్తిస్తుండగా... మరోవైపు బ్లాక్ ఫంగస్ కేసులు దడ పుట్టిస్తున్నాయి. కొవిడ్ మహమ్మారి తీవ్రత కొద్దిగా తగ్గుముఖం పడుతున్నా.. బ్లాక్ ఫంగస్(మ్యూకర్ మైకోసిస్) మాత్రం ఆందోళనకు గురిచేస్తోంది.
కరోనా నుంచి కోలుకున్నవారికే బ్లాక్ ఫంగస్ సమస్యలు వస్తున్నాయని ఇప్పటి వరకూ నిపుణులు చెప్పిన మాట. కానీ కోవిడ్ సోకకున్నా.. బ్లాక్ ఫంగస్ ప్రమాదం ఉందని ఏపీ వైద్య అధికారులు తెలిపారు. అలా కోవిడ్ సోకని 40మందికి బ్లాక్ ఫంగస్ సోకిందని వెల్లడించారు.
కోవాగ్జిన్, 2డీజీ డ్రగ్ తరహాలో....హైదరాబాద్ మరో ఔషధం తయారీకి కేరాఫ్ అడ్రస్గా మారబోతోంది. ప్రస్తుతం దేశాన్ని గడగడలాడిస్తున్న బ్లాక్ ఫంగస్కు అత్యంత చవకైన ఔషధం అందుబాటులోకి తెస్తున్నారు హైదరాబాద్ ఐఐటీ పరిశోధకులు.
మన దేశంలో బ్లాక్ ఫంగస్ పంజా ప్రజలను మరింత ఆందోళనకు గురిచేస్తుంది. ఒకపక్క కరోనా మహమ్మారి విలయం సృష్టిస్తుంటే.. ఇదే తరుణంలో ఫంగస్లు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి.
దేశంలో కరోనా కేసుల తీవ్రత కంటే ఫంగస్ కేసులు బెంబేలిత్తిస్తున్నాయి. కరోనా నుంచి కోలుకున్నాక బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ లు వెంటాడుతున్నాయి.
Gujarat Businessman Vinal black fungus : దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. మరోవైపు కరోనా నుంచి కోలుకున్నవారు బ్లాక్ ఫంగస్ బారిన పడుతున్నారు. దేశంలో బ్లాక్ ఫంగస్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఈ ఫంగస్ తో బాధపడేవారు..తిరిగి ఆసుపత్రులకు చేరుతున్నారు. ఈ బ్�
ఒకవైపు కరోనా మహమ్మారి కాస్త ఉదృతి తగ్గుతుందని ఆనందించేలోపే ఫంగస్ హడలెత్తిస్తోంది. దేశవ్యాప్తంగా బ్లాక్ ఫంగస్ కరోనా రోగులను భయపెడుతుండగానే ఇప్పుడిప్పుడే వైట్ ఫంగస్ కూడా మరొకటి తయారై సమాజానికి శాపంగా మారుతుంది.