Home » Black fungus
భారత్పై బ్లాక్ ఫంగస్ పంజా విసురుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. దేశంలో బ్లాక్ ఫంగస్ బారిన పడ్డ వారి సంఖ్య 7 వేలు దాటింది. మ్యూకోర్మైకోసిస్తో 219 మంది చనిపోయారు.
ఢిల్లీలో బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో స్టెరాయిడ్ మందులను నిర్ధిష్ట పరిమితిలో వాడాలని సీఎం అరవింద్ కేజ్రీవాల్ వివిధ హాస్పిటల్స్,డాక్టర్లకు గురువారం విజ్ఞప్తి చేశారు.
ఇప్పటికే మహారాష్ట్ర, రాజస్థాన్, ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో బ్లాక్ ఫంగస్ కేసులు నమోదవుతున్నాయి. ఇది చాలదన్నట్టు ఇప్పుడు మరో ముప్పు వచ్చి పడింది. అదే వైట్ ఫంగస్. ఇది బ్లాక్ ఫంగస్ కంటే డేంజర్ అని వైద్య నిపుణులు చెబుతున్నారు. తాజాగా బిహార్�
కరోనా రోగుల పాలిట ప్రాణాంతకంగా మారుతోన్న బ్లాక్ ఫంగస్పై కేంద్రం కీలక ప్రకటన చేసింది. రోజుల తరబడి పోరాడి ఎట్టకేలకు కొవిడ్ నెగెటివ్ తో గెలిచామని చెప్పుకునే లోపే బ్లాక్ ఫంగస్ ప్రాణాలను హరించేస్తుంది. దీనిపై కేంద్రం.. రాష్ట్రాలకు పలు సూచనలు చ�
కరోనా రోగుల పాలిట ప్రాణాంతకంగా మారుతున్న బ్లాక్ ఫంగస్ పై కేంద్రం కీలక ప్రకటన చేసింది. కరోనా నుంచి కోలుకున్న వారిలో అధికంగా కనిపిస్తున్న బ్లాక్ ఫంగస్ను అంటు వ్యాధిగా గుర్తించాలని రాష్ట్రాలకు లేఖ రాస్తూ పలు సూచనలు చేసింది కేంద్రం. ఇటువంటి
తెలంగాణ రాష్ట్రాన్ని బ్లాక్ ఫంగస్ వణికిస్తోంది. కరోనాకు తోడు ఈ బ్లాక్ ఫంగస్ కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. కరోనా నుంచి కోలుకున్నామని ఊపిరిపీల్చుకునే లోపే ఈ బ్లాక్ ఫంగస్ బాధితులపై దాడి చేస్తోంది.
కరోనా నుంచి కోలుకున్నవారిపై బ్లాక్ ఫంగస్ పంజా విసురుతోంది. బ్లాక్ ఫంగస్ వ్యాధి నిర్మూలనకు ఆయుష్ ట్రీట్ మెంట్ అందించాల్సిన అవసరం ఉందని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది.
బ్లాక్ ఫంగస్ గురించి వైద్య నిపుణులు షాకింగ్ విషయాలు చెప్పారు. కరోనాతోనే కాదు ఇంట్లో బ్రెడ్ ముక్కతోనూ బ్లాక్ ఫంగస్ వచ్చే చాన్స్ ఉందన్నారు. ఇంకా బ్లాక్ ఫంగస్ గురించి ఏం చెప్పారంటే...
కరోనా సంక్షోభం వేళ ఏపీ సీఎం జగన్ మానవతా కోణంలో ఆలోచించారు. సీఎం జగన్ పెద్ద మనసు చాటుకున్నారు. కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన పిల్లలకు అండగా నిలవాలని సీఎం జగన్ నిర్ణయించారు. అలాంటి పిల్లలను ఆదుకునేందుకు చర్యలు తీసుకుం�
కరోనా కష్టకాలంలో పేదలకు అండగా ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ‘బ్లాక్ ఫంగస్’ వ్యాధి చికిత్సను ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకొస్తూ ఆదేశాలు జారీ చేసింది. బ్లాక్ ఫంగస్ వ్యాధి సోకినవారికి ఆరోగ్య శ్రీ పరిధిలో చికిత్స అందించాలని సీఎం జగన�