Home » Black fungus
మధుమేహం నియంత్రణలోకి రాక ఇబ్బందులు పడుతున్న వారిలో తీవ్ర భయం రేకేత్తుతోంది. అయితే..షుగర్ ను కంట్రోల్ లో ఉంచుకుంటే...బ్లాక్ ఫంగస్ గురించి భయపడాల్సిన అవసరమే లేదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.
కరోనా ధాటికి తెలంగాణా విలవిలలాడుతుంటే..మరో వైరస్ ఎంట్రీ ఇచ్చింది.
Black Fungus : బ్లాక్ ఫంగస్పై ఏయిమ్స్ డైరెక్టర్ హెచ్చరికలు జారీ చేశారు. ఫంగస్ బ్యాక్టీరియాతో ఇన్ఫెక్షన్ తో చాలా మంది చనిపోతున్నారని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు. మ్యూకోర్మైకోసిస్ బ్లాక్ ఫంగస్ నేల, గాలి, ఆహారంలో కనిపిస్తుందన్నారు. �
బ్లాక్ ఫంగస్.. బతికే దారే లేదే. కోవిడ్ నుంచి కోలుకున్న ఇక దిగులు లేదు అని అనుకోవడానికి లేదు. బ్లాక్ ఫంగస్ రూపంలో మరోక ప్రమాదం ముంచుకొస్తోంది. రోజురోజుకు పెరుగుతున్న కేసులు, నమోదవుతున్న మరణాలు వణుకు పుట్టిస్తున్నాయి. ఇంతకీ ఏంటి ఈ బ్లాక్ ఫంగస్? �
కరోనాతో ఉక్కిరిబిక్కిరివుతున్న భారత్ను కొత్త భయం వెంటాడుతోంది. ప్రమాదకరమైన ఫంగల్ ఇన్ఫెక్షన్ బ్లాక్ఫంగస్ కొత్త ఆందోళన కలిగిస్తోంది. కరోనా నుంచి కోలుకున్నవారు ఈ ఇన్ఫెక్షన్ బారినపడుతుండటం తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది.
ఇప్పటికే కరోనా మహమ్మారితో అల్లాడుతున్న వేళ తాజాగా దేశంలో వెలుగుచూసిన బ్లాక్ ఫంగస్ గా పిలువబడే మ్యుకర్మైకోసిస్ పేరుతో కొత్త వ్యాధి ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది.
Black Fungus : కోవిడ్ సోకిన ప్రతి ఒక్కరికి బ్లాక్ ఫంగస్ రాదన్నారు డీఎంఈ రమేష్ రెడ్డి. తెలంగాణలో బ్లాక్ ఫంగస్ కలకలం రేపుతుండటంపై వైద్యాధికారులు వివరణ ఇచ్చారు. బ్లాక్ ఫంగస్ కొందరిలో మాత్రమే ఉంటుందని, వాటికి ఇచ్చే మందులు తక్కువగా ఉన్నాయన్నారు. ఇప్పటివ
Telangana : తెలంగాణ రాష్ట్రంలో ‘బ్లాక్ ఫంగస్’ కేసులు కలకలం రేపుతున్నాయి. నిర్మల్ జిల్లాలోని భైంసాలో ముగ్గురు బ్లాక్ ఫంగస్ బారిన పడ్డారు. ముగ్గురిలో ఒకరు చనిపోవడంతో జిల్లా వ్యాప్తంగా ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమౌతున్నాయి. మరో ఇద్దరి పరిస్థితి విష
కొవిడ్ రోగుల్లో 50 మందికి బ్లాక్ ఫంగస్ (మ్యూకోర్మికోసిస్) ఏర్పడినట్లు వైద్యులు గుర్తించారు. ఈ విషయం అక్కడి సీఎం దృష్టికి తీసుకెళ్లడంతో ప్రత్యేక వార్డుల్లో ట్రీట్మెంట్ అందించాలనే ఆదేశాలిచ్చారు.
భారత్పై విరుచుకుపడ్డ మరో భయంకరమైన వైరస్