Home » BLASTS
బాంబు పేలుళ్లతో వణుకుతున్న సోమాలియా
అంతర్యుద్ధంతో నలిగిపోతున్న అఫ్గానిస్తాన్ మరోసారి ఉగ్రదాడులతో దద్దరిల్లింది.
ప్రపంచంలో ఏ క్రికెటర్ అయినా కూడా ఐపీఎల్ ఆడాలని ఎక్కువ ఇంట్రస్ట్ చూపిస్తాడు. ఐపీఎల్లో ఆడడమే గొప్ప విషయం అనుకుంటాడు. అయితే, ఐపీఎల్లో ఆడే అవకాశం అందరికీ రాదుగా.. ఐపీఎల్ వేలంలో పోటీలో ఉండాలంటే షార్ట్ లిస్ట్లో ఉన్న ఆయా క్రికెటర్ల ప్రదర్శనపై
ప్రపంచదేశాలన్నీ కరోనా కట్టడిలో తలమునకలై ఉన్న వేళ ఉగ్రసంస్థలు యాక్టివ్ గా పనిచేస్తూ దాడులకు పాల్పుడుతూనే ఉన్నాయి. ఆఫ్గనిస్తాన్ లో తాలిబన్ ఉగ్రవాదులు వరుస బాంబు దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. తాజాగా గురువారం తూర్పు ఆఫ్గనిస్తాన్ లోని గర్దాజ్
హైదరాబాద్లో ఒకేరోజు రెండుచోట్ల సిలిండర్లు పేలాయి. సరూర్నగర్, మలక్పేటల్లో భారీ శబ్దంతో పేలిన సిలిండర్లు పేలాయి. ఈ రెండు ఘటనల్లో ఆరుగురు గాయాలపాలయ్యారు.
అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం పనులు ప్రారంభమవుతున్న ఈ సమయంలో ఓ వార్త ఇప్పుడు అయోధ్య ప్రజలనే కాకుండా దేశ ప్రజలను కూడా భయపెడుతోంది. నిఘా వర్గాలు అందించిన ఓ సమాచారంతో ఇప్పుడు యూపీ పోలీసులు అలర్ట్ అయ్యారు. దేశంలో ఐక్యంగా ఉన్న హిందూ-ముస్లింల మధ్
2008 జైపూర్ పేలుళ్ల కేసులో దోషులుగా తేలిన నలుగురికి ఇవాళ(డిసెంబర్-20,2019) మరణశిక్ష విధించింది జైపూర్ లోని ప్రత్యేక న్యాయస్థానం. 2008 జైపూర్ వరుస బాంబు పేలుళ్ల కేసులో నలుగురిని దోషులుగా తేలుస్తూ జైపూర్ న్యాయస్థానం బుధవారం తీర్పును వెలువరించిన విష
హైదరాబాద్లో ఆర్మీ కెప్టెన్ను అరెస్ట్ చేయడం కలకలం రేపుతోంది. ఉత్తరప్రదేశ్లో పేలుళ్లతో సంబంధం ఉందంటూ ఆర్మీ కెప్టెన్ అశ్వక్ ఆలమ్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
శ్రీలంకలో జరిగిన పేలుళ్లపై కవరింగ్ కోసం వెళ్లిన ఢిల్లీకి చెందిన ఫోటో జర్నలిస్టు సిద్దిఖి అహ్మద్ డానిష్ ను శ్రీలంక పోలీసులు అరెస్ట్ చేశారు. రాయిటర్స్ న్యూస్ ఏజెన్సీ ఉద్యోగిగా సిద్దిఖి పనిచేస్తున్నాడు. అనుమతి లేకుండా నిగోంబో సిటీలోని ఓ స్�
వరుస బాంబు పేలుళ్ల ఘటనతో భద్రతా కారణాల దృష్యా 39 దేశాలకు వీసాల జారీని నిలిపివేస్తున్నట్లు గురువారం(ఏప్రిల్-25,2019) శ్రీలంక పర్యాటక మంత్రిత్వశాఖ తెలిపింది. శ్రీలంకలోకి ఈ దేశాలకు చెందిన పర్యాటకులను అడ్డుకునేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. కొ�