Home » blocked
మహబూబాబాద్ జిల్లా లైన్ తండాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోడు భూముల్లో నిర్వహిస్తున్న ట్రెంచ్ పనులను స్థానిక గిరిజన రైతులు అడ్డుకున్నారు.
Lawyers blocked the Chandrababu’s Roadshow : కర్నూలు పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు చేదు అనుభవం ఎదురైంది. పెద్ద మార్కెట్ దగ్గర చంద్రబాబు రోడ్ షోను న్యాయవాదులు అడ్డుకున్నారు. హైకోర్ట్ విషయంపై చంద్రబాబు తీరును లాయర్లు తప్పుబట్టారు. కర్నూలుకు హైకోర్టు రాకుం
భారత్ – చైనా దేశాల మధ్య…నెలకొన్న సందిగ్ధం ఇంకా తెరపడడం లేదు. సరిహద్దులో ఇంకా ఉద్రిక్తత వాతావరణం నెలకొంటోంది. ఇటీవలే 20 మంది భారతీయ సైనికులను చైనా సైనికులు పొట్టన పెట్టుకున్న సంగతి తెలిసిందే. దీనిని భారత్ తీవ్రంగా పరిగణించింది. అందుకనుగుణ�
Covid – 19 సెంటర్ లో సదుపాయాలు సరిగ్గా లేకుంటే…హోం క్వారంటైన్ ఎంచుకోవాలని హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ మంత్రి హిమంత్ బిశ్వ శర్మ వెల్లడించారు. ఇక్కడ సంతోషంగా లేకుంటే..ఒప్పందంపై సంతకం చేసి Home Quarantineలోకి వెళ్లవచ్చన్నారు. సరియైన భోజనం అందించడం లేదు..కనీ
హైదరాబాద్ లోని జూబ్లిహిల్స్ పబ్లిక్ స్కూల్ లో తనిఖీల కోసం వెళ్లిన విద్యాశాఖ అధికారిని యాజమాన్యం అడ్డుకుంది. అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నారని పిల్లల తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో తనిఖీ చేసేందుకు డీఇఓతో సహా పలువురు అధికారులు జెపియస�
ఖలిస్తానీ అవుట్ఫిట్స్ కు సంబంధం ఉన్న వారిని టెర్రరిస్టులు అని తెలుసుకున్న తర్వాత .. ఆదివారం ప్రభుత్వం ఓ కీలక ప్రకటన చేసింది. సిక్స్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్జే), ఓ అవుట్ లాడ్ ఆర్గనైజేషన్ ను బ్లాక్ చేసి సెషనిస్ట్ యాక్టివిస్ట్ పనులను నిలిపివేశారు. అమ
ప్రకాశం జిల్లా ఒంగోలు కొత్తపట్నం ఫ్లైవోర్ బ్రిడ్జీ దగ్గర ఉద్రిక్తత చోటు చేైసుకుంది. కరోనాతో చనిపోయిన వారిని క్రిస్టియన్ పాలెం స్మశాన వాటికలో ఖననం చేసి వెళ్తున్న అంబులెన్స్ ను స్థానికులు అడ్డుకున్నారు. మూడు అడుగుల లోతులోనే మృత దేహాలను ఖనన�
విశాఖలో హై టెన్షన్ నెలకొంది. ప్రజా చైతన్య యాత్ర చేపడుతున్న బాబుకు సెగ తగిలింది. కాన్వాయ్ను వైసీపీ లీడర్స్ అడ్డుకున్నారు. కొంతమంది చెప్పులు విసిరిందుకు ప్రయత్నించారు. దీంతో బాబు కాన్వాయ్ నిలిచిపోయింది. వీరిని అడ్డుకోవడానికి పోలీసులు శ్రమ�
గుంటూరు జీజీహెచ్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇటీవల అత్యాచారానికి గురైన బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అత్యాచార బాధితురాలిని పరామర్శించేందుకు వెళ్లిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మను జనసేన, ప్రజా సంఘాల నేతలు అ�