Home » board
రేపు కృష్ణా నది యాజమాన్య బోర్డు సమావేశం కానుంది. వాదనలు వినిపించేందుకు ఏపీ, తెలంగాణ అధికారులు సిద్ధమయ్యారు. కృష్ణా నది యాజమాన్య బోర్డుకు ఏపీ తన ఎజెండాను పంపింది. సాగర్ లెఫ్ట్ కెనాల్ నుంచి నీటి విడుదలతో ఏపీ నష్టపోతుందని అందులో తెలిపింది. కృష�
గతేడాది జులైలో కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ అల్లుడు, కేఫ్ కాఫీ డే ఫౌండర్ వీజీ సిద్ధార్థ కర్ణాటకలోని నేత్రావతి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆయన ఆత్మహత్య కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సిద్ధార్థ అను�
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా భయం పట్టుకుంది. కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ప్రజల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. కరోనా భయం ఏ రేంజ్
దేశ రాజధాని ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవన్లో ‘ఐ లవ్ అమరావతి’ బోర్డును అధికారులు తొలగించారు. కార్యాలయానికి పక్కనే ఈ బోర్డును ఉంచారు. దీంతో తొలగింపు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. రాజధాని మారుతున్న కారణంగానే బోర్డు�
ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా కీలక నిర్ణయం తీసుకున్నారు. మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బాధ్యతలు తాను తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. ఏప్రిల్-1,2020నుంచి ఇది అమలులలోకి రానున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. అయ�
టీటీడీ నూతన పాలకమండలి మరోసారి సమావేశం కాబోతోంది. సెప్టెంబర్ లో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ముందు తొలి సమావేశం జరిగినా అనేక కీలక నిర్ణయాలు వాయిదా పడ్డాయి.
టీటీడీ కొత్త పాలక మండలి ఏర్పడింది. సభ్యులుగా ఎన్నికైనవారు ప్రమాణస్వీకారాల కార్యక్రమం కూడా పూర్తయ్యింది. ఈ క్రమంలో మండలి సభ్యులంతా తొలిసారిగా సమావేశంకానున్నారు. సోమవారం (సెప్టెంబర్ 23)న అన్నమయ్య భవన్ లో చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంల
తెలంగాణ ఇంటర్ బోర్డ్ కార్యదర్శి అశోక్ కుమార్పై ఎట్టకేలకు వేటు పడింది. ఇంటర్ అడ్మిషన్స్తో పాటు ఫలితాల వరకు నిర్లక్ష్యంగా వ్యవహరించాడనే ఆరోపణలున్నాయి. 2019 మార్చ్లో జరిగిన ఇంటర్ ఎగ్జామ్స్ ఫలితాల విడుదలలో జరిగిన తప్పులు దేశవ్యాప్తంగా చర్చ�
అప్పుల ఊబిలో కూరుకుపోయిన జెట్ ఎయిర్ వేస్ కు ఇంధన సరఫరాని నిలిపివేస్తూ శుక్రవారం (ఏప్రిల్-5,2019) ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నిర్ణయం తీసుకుంది.