-
Home » Boat capsizes
Boat capsizes
Boat Capsizes : కాంగోలో పడవ బోల్తా..27మంది మృతి
కాంగోలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. కాంగో వాయువ్య ప్రాంతంలో పడవ బోల్తా పడి 27 మంది మరణించారు. ఈ దుర్ఘటనలో మరో 70 మందికి పైగా తప్పిపోయారని ఒక సీనియర్ ప్రభుత్వ అధికారి తెలిపారు....
Pakistan: పాక్లో బోటు ప్రమాదం.. విహార యాత్రకు వెళ్లిన పది మంది చిన్నారులు మృతి
స్థానిక మదర్సాకు చెందిన 25 మంది వరకు విద్యార్థులు ఆదివారం సెలవు దినం కావడంతో ఒక డే ట్రిప్ కోసం వెళ్లారు. ఖైబర్ పక్తుంఖ్వా ప్రావిన్స్కు చెందిన తండా దామ్ లేక్లో పిల్లలంతా ఒక చిన్న బోటులో విహారానికి వెళ్లారు. ఈ క్రమంలో నదిలోకి వెళ్లిన తర్వాత ప
Bangladesh: బంగ్లాదేశ్లో పడవ మునిగి 24 మంది మృతి.. పలువురు గల్లంతు.. మృతులంతా హిందువులే
బంగ్లాదేశ్లో ఆదివారం జరిగిన పడవ ప్రమాదంలో 24 మంది మరణించారు. మరో 30 మందికిపైగా గల్లంతయ్యారు. మహాలయ అమావాస్య సందర్భంగా దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసేందుకు వీళ్లంతా పడవలో బయల్దేరగా, ఈ ఘటన జరిగింది.
Jharkhand : ఝార్ఖండ్ లో పడవ బోల్తా..16 మంది గల్లంతు..రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్
ఝార్ఖండ్లో ఘోర ప్రమాదం సంభవించింది. బార్బెండియా వంతెన సమీపంలో గురువారం (ఫిబ్రవరి 24,2022) పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 16 మంది గల్లంతయ్యారు.
Boat Capsizes : నదిలో పడవ బోల్తా..10మంది గల్లంతు
ఉత్తర్ప్రదేశ్ లఖింపుర్ ఖేరి జిల్లాలో మరో విషాదం చోటుచేసుకుంది.
Boat Capsizes : పడవ బోల్తా..ఒకరు మృతి,పలువురు గల్లంతు
బీహార్లో ఘర ప్రమాదం సంభవించింది. ఆదివారం ఉదయం మోతిహరి జిల్లాలో సికారహనా నదిలో పడవ బోల్తా పడింది.
Tunisia Boat Accident: పడవ బోల్తా.. 50 మందికి పైగా వలసదారుల మృతి!
మధ్యధరా సముద్రంలో తరచుగా పడవ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ట్యునిషియా తీరంలో ఇటీవల పడవలు ముగిన సంఘటనలు జరిగాయి.
చంబల్ నదిలో పడవ బోల్తా…12 మంది మృతి
రాజస్థాన్లోని కోటాలో ఘోర ప్రమాదం జరిగింది. ఇటావా వద్ద చంబల్ నదిలో దాదాపు 45 మందితో వెళ్తోన్న పడవ నీటమునిగింది. బూందీ జిల్లాలోని కమలేశ్వర్ మహాదేవ్ ఆలయానికి సుమారు 45 మందితో వెళ్తున్న పడవ అదుపుతప్పి బోల్తాపడింది. ప్రయాణికుల్లో మహిళలు, చిన్�
ప్రాణహిత నదిలో పడవ బోల్తా..ఆఫీసర్లు గల్లంతు
అసిఫాబాద్ చింతలమానేపల్లి మండలం గూడెం దగ్గర ప్రాణహిత నదిలో నాటు పడవ బోల్తా పడింది. తెలంగాణలోని కుమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో పడవ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు గల్లంతయ్యారు. గల్లంతైన ఆఫీసర్లు బాలకృష్ణ, సుర�
గణేష్ నిమజ్జనంలో ప్రమాదం : బోటు మునిగి 11మంది మృతి
మధ్యప్రదేశ్లోని భోపాల్ సమీపంలో గణేష్ నిమజ్జనంలో విషాదం జరిగింది. గణేష్ నిమజ్జనానికి వెళ్లిన ఓ బోటు ప్రమాదానికి గురైంది. నీళ్లలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 11మంది