Home » Bode Prasad
పెన్షన్ కోసం వెళ్లి వృద్ధురాలు మృతి చెందడం పెనమలూరు నియోజకవర్గంలో ఉద్రిక్తతకు దారితీసింది.
పెనమలూరు టికెట్ పై టీడీపీలో ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ సీటుపై టీడీపీ అధిష్టానం ఎటూ తేల్చుకోలేకపోతోంది.
కృష్టా జిల్లా పెనమలూరు నియోజకవర్గం రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. నియోజకవర్గం సీటును పార్థసారథికి ఇచ్చేందుకు టీడీపీ హైకమాండ్ సిద్ధమైనట్లు తెలుస్తోంది.
పెనమలూరు టీడీపీ అభ్యర్థిగా పార్థసారథి రంగంలోకి దిగితే పరిస్థితి ఏంటన్నది చర్చించారు. బోడె ప్రసాద్ కు నచ్చ చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు.
వల్లభనేని వంశీపై టీడీపీ కౌంటర్ అటాక్కు దిగింది. వ్యక్తిగత విమర్శలు వంశీకి తగదని టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అన్నారు. ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ తన దగ్గర డబ్బులు తీసుకున్నాడని వంశీ ఆరోపించటాన్ని ప్రసాద్ ఖండించారు. రాజేంద్రప్రసా
టీడీపీ నుంచి సస్పెండ్ అయిన వల్లభనేని వంశీ చేసిన కామెంట్స్ రచ్చ రచ్చ చేస్తున్నాయి. తనకు బోడే ప్రసాద్ డబ్బులిచ్చారంటూ వంశీ చేసిన ఆరోపణలను ఖండించకపోవడంతో వైవీబీ అలిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఉయ్యూరులోని యలమంచిలి రాజేంద్ర ప్రసాద్ ఇంటిక