-
Home » bodies
bodies
Woman Killed Husband And Aunt : ప్రియుడితో కలిసి భర్త, అత్తను హత్య చేసిన వివాహిత.. మృతదేహాలను ముక్కలుగా నరికి ఫ్రిజ్ లో దాచిన మహిళ
అస్సాంలో ఓ మహిళ దారుణానికి ఒడిగట్టారు. ప్రియుడితో కలిసి తన భర్త, అత్తను హత్య చేశారు. అంతే కాకుండా మృతదేహాలను ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రిజ్ లో దాచారు. కొన్ని రోజులు ఫ్రిజ్ లో దాచిన తర్వాత వాటిని పాలిథిన్ కవర్ లో ఉంచి మారుమూల ప్రాంతంలో పడేశారు
గంగలో కోవిడ్ మృతదేహాలు…యూపీ,బీహార్,కేంద్రానికి NHRC నోటీసులు
గడిచిన కొద్ది రోజులుగా పవిత్ర గంగా నదిలో పెద్ద సంఖ్యలో కరోనా శవాలు తేలియాడుతూ కనిపించడం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేగుతోన్న విషయం తెలిసిందే.
గంగానదిలో శవాలు..యోగి సర్కార్ పై అఖిలేష్ విమర్శలు
గత కొద్ది రోజులుగా బీహార్ మరియు యూపీ రాష్ట్రాల్లో గంగా నదిలో పదుల సంఖ్యలో కరోనా శవాలు తేలియాడుతూ కనిపించడం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే.
నిన్న బీహార్,నేడు యూపీలో…గంగానదిలో తేలాడుతున్న కోవిడ్ మృతదేహాలు
నిన్న బీహార్ లోని బక్సర్ జిల్లాలో గంగానది ఒడ్డున, నదిలోనూ 100 కరోనా మృతదేహాలు తెలియాడుతూ ప్రజలను భయాందోళనకు గురి చేయగా.. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లోని ఘాజీపూర్ జిల్లాలో
పిల్లల్ని కనటానికి వచ్చి..వేలకొద్దీ సీల్స్ మృతి..!!
South Africa : సౌత్ ఆఫ్రికాలోని ఓ బీచ్ లో గర్భంతో ఉన్న సీల్స్ మరణం షాక్ కు గురిచేస్తోంది. గర్భంతో ఉన్న వేలకొద్దీ చనిపోయి పడి ఉండటంతో ప్రాంతమంతా సీల్స్ కళేబరాలతో సముద్రం ఘోష సీల్స్ మరణఘోషలా వినిపిస్తోంది. నిండు గర్భంతో ఉన్న వేలకొద్దీ సీల్స్ పిల్లలక�
భార్య, మరదలు, అత్తని చంపి శవాలపై రేప్
హర్యానాలోని పానిపట్ ప్రాంతానికి చెందిన వ్యక్తి వావివరసలు మర్చిపోవడమే కాదు.. మృగాలు సిగ్గుపడే విధమైన పనిచేశాడు. భార్య, మరదలు, అత్తను చంపడమే కాకుండా శవాలను రేప్ చేశాడు. సోనెపట్ జిల్లా పత్తి కలియానా గ్రామానికి చెందిన నూర్ హసన్ ఈ దారుణాన్ని ఒడి�
ఆరోజు ఆత్మీయుల సమాధులను తవ్వితీస్తారు… కొత్త బట్టలు తొడుగుతారు… కౌగలించుకొంటారు… దమ్ముకొట్టమంటారు..వింత ఆచారం
ఏడాదికొకసారి..శవాలను వెలికి తీస్తారు. జీవించి ఉన్నప్పుడు ఎలా ఉన్నారో అలా తయారు చేస్తారు. కొన్ని శవాలకు కళ్లద్దాలు, సూట్ వేస్తారు. మరికొంతమంది కాళ్లకు షూస్, నోట్లో సిగరేట్ వెలిగిస్తారు. శవాన్ని ఇంటికి తీసుకొస్తారు. అక్కడనే బంధువులు, కుటుంబసభ�
ESI శ్మశాన వాటికలో కరోనా రోగులకు గ్రాడ్యుయేట్ల అంత్యక్రియలు
ESI శ్మశాన వాటికలో కరోనా రోగులకు ముగ్గురు యువకులు అంత్యక్రియలు చేస్తున్నారు. పీపీఈ కిట్లు ధరించి, మాస్క్ లు ధరించిన సిబ్బంది కొద్ది దూరంలో నిలబడగా, కనీస జాగ్రత్తలు తీసుకోకుండానే పనులు చేస్తున్న యువకులు ఎవరు ? వారి గురించి విషయాలు తెలుసుకున్న
CM Jagan మరో సహాయం, COVID-19 తో మరణిస్తే..అంత్యక్రియల కోసం రూ. 15 వేలు
కరోనా రాకాసితో ప్రజలు ఇబ్బంది పడకుండా చూడడంతో పాటు..వైరస్ కట్టడికి ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకొంటోంది. ప్రజలకు నిత్యావసర సరుకులు అందించడం, పేదలకు పలు విడతలుగా బియ్యంతో పాటు కందిపప్పు, శనగలు ఉచితంగా పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. కరోనా సోకిన వ�
అక్కడ, పని కావాలంటే పడుకోవాల్సిందే.. యూపీలో లాక్డౌన్ దారుణాలు, యథేచ్చగా బాలికల లైంగిక దోపిడీ
పేదరికం వారికి శాపంగా మారింది. పేద కుటుంబంలో పుట్టడమే వారి పాలిట శాపమైంది. పని కోసం, నాలుగు మెతుకుల కోసం తమ దేహాన్ని సమర్పించుకోవాల్సి వస్తోంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే పని కావాలంటే పడుకోవాల్సిందే. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బుందేల్ ఖండ్ ప్రాంత�