Home » bodies
లాక్డౌన్ ఆరంభించిన కొత్తలో ఇళ్లకే పరిమితమైపోయారంతా.. మనలో కొందరికీ గతంలో ఇది ఓ కలలా ఉండేది. అన్ని వేళల్లో ఇంట్లోనే ఉండటం కుదరని పని కదా. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో ఎక్కువ గడపడంతో పాటు కంఫర్టబుల్ గా ఉండటం అలాగే కుదిరింది. రోజూ డ్రెస్సింగ్ చేసుకున
కరోనా మహమ్మారి ఎన్నో కష్టాలను తెచ్చిపెడుతోంది. ఈ వైరస్ కు గురైన వ్యక్తికి చికిత్స..రోగం వ్యాప్తి చెందకుండా..చేయడం..దగ్గరి నుంచి.. చనిపోయిన వారి మృతదేహాలకు అంత్యక్రియలు చేసే వరకు ఎన్నో క్లిష్టమైన సమస్యలు ఎదుర్కొనాల్సి వస్తుంది. ప్రధానంగా మరణ�
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మమహ్మరి ప్రతాపం చూపిస్తోంది. ప్రస్తుతం 200 దేశాలకు కరోనా వ్యాపించింది. లక్షల మంది కరోనా బారిన పడ్డారు. దాదాపు 40వేల మంది బలయ్యారు. కాగా కరోనాతో చనిపోయిన వారి అంత్యక్రియలు ఎలా చేస్తారు? దహనం చేస్తారా? పూడ్చి పెడతారా? �
ఢిల్లీలో ఓ ఇంటిలో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న 5మృతదేహాలను బుధవారం(ఫిబ్రవరి-12,2020) పోలీసులు గుర్తించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఓ జంట తమ ముగ్గురుపిల్లలను చంపి వారు ఆత్మహత్య చేసుకున్నట్లు ఢిల్లీ పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. నార్త్ ఈస్ట్
దిశా హత్యాచారం కేసులో పారిపోయేందుకు ప్రయత్నించిన నలుగురు నిందితులను ఎన్ కౌంటర్ చేయడంపై పోలీసులపై ప్రశంసల జల్లు కురుస్తోంది. సీన్ రీ కన్స్ట్రక్షన్లో భాగంగా నలుగురు నిందితులను (ఆరీఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్న కేశవులు) చటాన్ పల్లి వద్
హాంకాంగ్ లో నాలుగు నెలలుగా ఉద్రికతలు నెలకొన్న సమయంలో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. చైనాను విడగొట్టాలని చూసేవారి శరీరాలు బూడిదైపోతాయని,ఎముకలు పిండి పిండి అవుతాయని జిన్ పింగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు చైనా విదేశాంగ శాఖ ఓ