Home » BOKARO
Muharram procession : ముహర్రం ఊరేగింపులో శనివారం అపశ్రుతి చోటుచేసుకుంది. జార్ఖండ్ రాష్ట్రంలోని బొకారో నగరంలో శనివారం ఉదయం జరిగిన ముహర్రం ఊరేగింపులో విద్యుదాఘాతం కారణంగా నలుగురు మరణించారు. (Four electrocuted) ఈ విద్యుదాఘాతం ఘటనలో మరో 13 మంది గాయపడ్డారు. Weather Update : పలు రా�
తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికను కిడ్నాప్ చేసి రహస్య ప్రాంతానికి తీసుకెళ్లారు ముగ్గురు నిందితులు. అక్కడ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దాదాపు మూడు నెలలు ఈ దారుణానికి తెగబడ్డారు. చివరకు బాలిక తప్పించుకుంది.
జార్ఖండ్ లో జరిగిన ఓ ఘటన వైరల్ గా మారింది. బొకారోలో పంజాబ్ నేషనల్ బ్యాంకు మేనేజర్ ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకుని ఆఫీసుకి రావడం చర్చనీయాంశంగా మారింది.
న్యూఢిల్లీ-భువనేశ్వర్ రాజధాని ఎక్స్ ప్రెస్ లో ఆదివారం(ఏప్రిల్-7,2019) ఫుడ్ పాయిజనింగ్ అయ్యి 20మంది ప్రయాణికులు అస్వస్థతకు గురయ్యారు.అస్వస్థతకు గురైనవారిలో చిన్నారులు కూడా ఉన్నారు.అస్వస్థతకు గురైన ప్రయాణికులకు వైద్యసాయం అందించేందుకు రైలుని జ�