Muharram procession : ముహర్రం ఊరేగింపులో అపశ్రుతి…విద్యుదాఘాతంతో నలుగురి మృతి

Muharram procession : ముహర్రం ఊరేగింపులో అపశ్రుతి…విద్యుదాఘాతంతో నలుగురి మృతి

Muharram procession

Muharram procession : ముహర్రం ఊరేగింపులో శనివారం అపశ్రుతి చోటుచేసుకుంది. జార్ఖండ్ రాష్ట్రంలోని బొకారో నగరంలో శనివారం ఉదయం జరిగిన ముహర్రం ఊరేగింపులో విద్యుదాఘాతం కారణంగా నలుగురు మరణించారు. (Four electrocuted) ఈ విద్యుదాఘాతం ఘటనలో మరో 13 మంది గాయపడ్డారు.

Weather Update : పలు రాష్ట్రాల్లో నేడు భారీవర్షాలు…ఐఎండీ తాజా వెదర్ రిపోర్ట్

హై వోల్టేజీ వైరు తాకడంతో జరిగిన విద్యుదాఘాతంలో నలుగురు మృత్యువాత పడ్డారు. (Muharram procession in Jharkhand) ఈ ఘటన తర్వాత గాయపడిన వారందరినీ వెంటనే బొకారో థర్మల్ డీవీసీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో తజియా ఊరేగింపులో విద్యుదాఘాతం కారణంగా ఇద్దరు మృతి చెందారు, 15 మంది గాయపడ్డారు.