Home » electrocuted
అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాఫ్తు చేపట్టారు.
తాజాగా జరిగిన ఓ ఘటన అందరికీ వెన్నులో వణుకు పుట్టించింది. విద్యుత్ వైర్లు ఎంతో ఎత్తులో ఉన్నా.. ఆ వ్యక్తి ప్రాణం తీశాయి.
Muharram procession : ముహర్రం ఊరేగింపులో శనివారం అపశ్రుతి చోటుచేసుకుంది. జార్ఖండ్ రాష్ట్రంలోని బొకారో నగరంలో శనివారం ఉదయం జరిగిన ముహర్రం ఊరేగింపులో విద్యుదాఘాతం కారణంగా నలుగురు మరణించారు. (Four electrocuted) ఈ విద్యుదాఘాతం ఘటనలో మరో 13 మంది గాయపడ్డారు. Weather Update : పలు రా�
మొక్కల్లో ముళ్లున్నవి, విషపూరితమైనవి ఉన్నాయని విని ఉంటారు. కానీ ఆత్మహత్యను ప్రేరేపించే ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన మొక్క గురించి విన్నారా?
బెంగళూరు నగరంలో ఒక యువతి విద్యుత్ షాక్కు గురై మరణించింది. అఖిల అనే యువతి స్కూటీపై ఇంటికి వెళ్తుండగా, అదుపుతప్పి కింద పడబోయింది. ఈ క్రమంలో పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని పట్టుకోగా షాక్ తగిలి, ప్రాణాలు కోల్పోయింది.
తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో విషాదం జరిగింది. జాతీయ పతాకాన్ని ఎగరేసేందుకు ప్రయత్నిస్తూ ఇద్దరు వ్యక్తులు విద్యుత్ షాక్తో ప్రాణాలు కోల్పోయారు. మరొకరు గాయపడ్డారు.
ఈ- బైక్లు, ఈ-కార్లే కాదు ఈ రిక్షాలు రొటీన్ లైఫ్లో భాగమయ్యాయి. ఇలాంటి సమయంలో అక్కడక్కడ కొన్ని పారబాట్లు దొర్లుతూనే ఉన్నాయి. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉండే ఈ-ఛార్జింగ్ స్టేషన్లో పనిచేస్తున్న మహేందర్ సింగ్ విద్యుత్ సరఫరా కారణంగా మృతి చెందాడు
ప్రపంచంలోనే మొదటిసారి చేతుల మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు వైద్యులు. ప్రాన్స్ లో జరిగిన ఈ సర్జరీతో ఓ వ్యక్తికి విజయవంతంగా రెండు చేతులు అమర్చారు. వివరాల్లోకి వెళితే స్లాండ్లోని క్పావోగుర్ పట్టణానికి చెందిన ఫెలిక్స్ గ్