-
Home » bomb blast
bomb blast
క్రికెట్ గ్రౌండ్లో పేలిన బాంబు.. పరుగులు పెట్టిన ప్లేయర్లు.. ఒకరు మృతి.. వీడియో వైరల్
క్రికెట్ గ్రౌండ్లో మ్యాచ్ జరుగుతుండగా ఒక్కసారిగా బాంబు పేలింది. ఈ ఘటనలో ఒకరు మరణించారు. (Bomb Blast Cricket Stadium)
మావోయిస్టుల ప్రతీకార దాడులు.. పోలీసుల వాహనం పేల్చివేత.. ఏఎస్పీ మృతి
సుక్మా జిల్లాలో మావోయిస్టుల ఘాతుకానికి పాల్పడ్డారు. పోలీసుల వాహనాన్ని ఐఈడీతో పేల్చివేశారు.
కేరళలో బాంబు దాడి చేసింది తానే అంటూ పోలీసుల ముందు లొంగిపోయిన ఓ వ్యక్తి
కేరళ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాత్రి 9 గంటల సమయంలో పోలీసులకు ఒక కాల్ వచ్చింది. అందులో ఎర్నాకులంలోని కలమస్సేరిలో ఉన్న ఒక కన్వెన్షన్ సెంటర్లో పేలుడు సంభవించిందని చెప్పారు
కేరళలో 20 నిమిషాల్లో మూడు పేలుళ్లు.. ప్రార్థనలో 2,000 మంది.. ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నది ఏంటంటే?
పేలుడు అనంతరం కేరళ ముఖ్యమంత్రితో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడారు. మరోవైపు NSGకి చెందిన NBDS టీమ్, NIA టీమ్ కేరళకు బయలుదేరాయి.
Pakistan Bomb Blast : పాకిస్థాన్లో బాంబు పేలుడు, ఇద్దరు పోలీసులతో సహా పలువురు మృతి
పాకిస్థాన్ లోని బలూచిస్థాన్ ప్రావిన్స్ లో జరిగిన బాంబు పేలుడులో ఇద్దరు పోలీసులతో సహా పలువురు ప్రాణాలు కోల్పోయారు.
Pakistan Blast: మోటార్సైకిల్తో ట్రక్కును ఢీకొట్టి.. పోలీసులు లక్ష్యంగా పాకిస్థాన్లో ఆత్మాహుతి దాడి.. తొమ్మిది మంది మృతి
పాకిస్థాన్లో పోలీసులు లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు దాడికి పాల్పడిన ఘటనలో తొమ్మిది మంది పోలీసులు మరణించడంతో పాటు మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Jharkhand: కూరగాయల మార్కెట్కు బాంబుతో వచ్చిన వ్యక్తి.. బాంబు పేలి నలుగురికి తీవ్ర గాయాలు
తర్వాత అతడు కూరగాయలు కొనేందుకు వెళ్లాడు. అప్పుడే ఆ లగేజ్లో ఉన్న బాంబ్ పేలిపోయింది. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. గాయపడ్డ వారిని స్థానిక షాహీద్ నిర్మల్ మహతో మెడికల్ కాలేజ్ అండ్ హ
Bomb Blast West Bengal: టీఎంసీ నేత ఇంట్లో పేలిన బాంబు.. ముగ్గురు మృతి.. దర్యాప్తు చేస్తున్న పోలీసులు
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. తూర్పు మేదినీపూర్లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నాయకుడి ఇంటిలో జరిగిన బాంబు పేలుడు ఘటనలో ముగ్గురు మరణించారు.
Rashid Khan: పిల్లలేం చేశారు.. వారిని ఎందుకు అలా చేశారు..? క్రికెటర్ రషీద్ ఖాన్ ఎమోషనల్ ట్వీట్
దయచేసి చదువును చంపేయకండి.... ఏమీ తెలియని పిల్లలేం చేశారు.. వారిని ఎందుకు పొట్టనబెట్టుకుంటున్నారు, ఇది చాలా బాధాకరం ‘డోంట్ కిల్ ఎడ్యుకేషన్’ అంటూ ఆప్గనిస్తాన్ క్రికెటర్ రషీద్ ఖాన్ ఎమోషనల్ ట్వీట్ చేశాడు.
Bomb Blast : పాకిస్తాన్ మసీద్ లో బాంబు పేలుడు.. 30 మంది మృతి
మసీదులో జరిగిన ఆత్మహుతి దాడిని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఖండించారు. గాయపడిన వారికి చికిత్స అందించాలని ఆదేశించారు. అధికారుల నుంచి పేలుడుకు సంబంధించిన నివేదికను కోరారు.