Home » bomb blast
కర్నూలు జిల్లాలో నాటు బాంబుల కలకలం రేపాయి. జిల్లాలోని పత్తికొండలోని గౌలీకొండ పొలాల్లో పని చేయటానికి ఇద్దరు మహిళలు వెళ్లారు. అక్కడ వారికి రెండు నాటు బాంబులు కనపడ్డాయి. అవి ఏమిటో చూద
భారత్ - పాక్ సరిహద్దుల్లోని ఫిరోజ్పూర్ జిల్లాలోని వ్యవసాయ క్షేత్రంలో పెట్టిన టిఫిన్ బాంబు బాక్స్ను పోలీసులు నిర్వీర్యం చేశారు.
విశాఖజిల్లా, రావికమతం మండలం మేడివాడ గ్రామంలో సోమవారం ఉదయం బాంబు పేలుడు సంభవించింది.
అఫ్ఘానిస్తాన్ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిన తర్వాత కాబుల్ విమానాశ్రయం వద్ద బాంబు పేలుడు ఘటన జరిగిన విదితమే.. అయితే ఈ దాడికి పాల్పడిన నిందితుడిని భారత్ ఐదేళ్ల క్రితమే అరెస్ట్ చేసింది.
పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో హైఅలర్ట్ ప్రకటించారు. పంజాబ్ లో బాంబు పేలుడు ఘటన జరిగిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఐక్యరాజ్యసమితి హిట్ లిస్ట్లో ఉన్న ఉగ్రవాది హఫీజ్ సయీద్.. లాహోర్లో తన నివాసం సమీపంలో పేలుడు జరిగిన సమయంలో తన ఇంట్లోనే ఉన్నాడని, పాకిస్తాన్ జర్నలిస్ట్ వెల్లడించారు. పేలుడు జరిగినప్పుడు ఉగ్రవాది సయీద్ తన ఇంట్లోనే ఉన్నట్లు వెల్లడించాడు.
NIA investigation into Delhi bomb blast : ఢిల్లీ పేలుడు వెనుక ఉగ్రవాదుల హస్తం ఉందా? ఐఈడీ పేలుడు తమ పనేనని ఉగ్రవాద సంస్థ జైషే ఉల్ హింద్ ప్రకటించడం ఇందుకు ఊతమిస్తోంది. మరోవైపు ఇది కచ్చితంగా ఉగ్రదాడేనని ఇజ్రాయిల్ చెబుతోంది. దీంతో పేలుడు ఘటన వెనక ఎవరున్నారన్న కోణంలో అధ�
ఢిల్లీలో బాంబు పేలుడు కలకలం సృష్టించింది. ఇజ్రాయిల్ రాయబార కార్యాలయం సమీపంలో శుక్రవారం సాయంత్రం బాంబు పేలుడు సంభవించింది. బాంబు పేలుడులో ఎవ్వరూ గాయలపాలవ్వలేదని ఢిల్లీ పోలీసులు తెలిపారు. అయితే ఇజ్రాయిల్ ఎంబసీ బయట పార్క్ చేైసి ఉన్న నాలుగైద�
పట్టుదల, సంకల్పం ఉండాలే కానీ.. సాధించలేనిది ఏదీ లేదు. వైకల్యం కూడా తల వంచాల్సిందే. దీనికి మాళవిక అయ్యార్ నిలువెత్తు నిదర్శనం. ఓ బాంబు బ్లాస్ట్ లో రెండు చేతులూ
నైరుతి పాకిస్తాన్లో ఉన్న మసీదులో బాంబు పేలి ఓ పోలీసాఫీసర్ తో పాటు 8మంది మృతి చెందారు. గాయాలకు గురైన 11మందిని క్విట్టా ఆసుపత్రికి తరలించారు. స్థానిక పోలీసు అజ్మల్ మాట్లాడుతూ.. స్లెయిన్ పోలీస్ ఆఫీసర్ ను టార్గెట్ చేసి దాడి జరిపారని అధికారులు �