Home » bomb blast
ఆఫ్ఘనిస్థాన్ మరోసారి బాంబు పేలుడుతో దద్దరిల్లింది. దేశంలో సెప్టెంబర్ నెల ఆఖరులో ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా అఫ్ఘనిస్థాన్ ప్రెసిడెంట్ అష్రఫ్ ఘనికి అనుకూలంగా నిర్వహించిన ఎన్నికల సభను లక్ష్యంగా చేసుకుని ఈ బాంబు దాడి జరిగింది. సెంటర్
ఇరాక్ లో డాయిష్ ఉగ్రవాదులు రెచ్చిపోయారు. షియాలే లక్ష్యంగా దాడికి తెగబడ్డారు. మసీద్ దగ్గర బైక్ బాంబు పేల్చారు. ఈ ఘటనలో ముగ్గురు చనిపోయారు. 34 మంది
నల్లగొండ జిల్లాలో బాంబు పేలుడు కలకలం సృష్టించింది. బాంబు పేలి పెంపుడు కుక్క మృతి చెందింది. తుంగతుర్తి మండలం అన్నారంలో బండ్ల పుల్లయ్య పెంపుడు కుక్క నాటు బాంబును కొరకడంతో అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి
‘ఈస్టర్ డే’ రోజు జరిగిన ఘోరానికి లంక దేశం అతలాకుతలం అయింది. వరుస బాంబు పేలుళ్ల అనంతరం గందరగోళానికి గురైన దేశానికి రక్షణ కల్పించే ఉద్ధేశ్యంతో శ్రీలంక ప్రెసిడెంట్ మైత్రిపాల సిరిసేన దేశ వ్యాప్తంగా ఎమర్జెన్సీ ప్రకటించారు. సోమవారం అర్ధరా
శ్రీలంక. అక్కడ ఇప్పుడు ఎవరి నోట విన్నా ఆవేదన మాత్రమే వినిపిస్తోంది. పండగ పూట జరిగిన మారణహోమం నుంచి వాళ్లు తేరుకోలేదు. ప్రభుత్వం, పోలీసులు ఎంత మనోధైర్యం చెబుతున్నా.. వెంటాడుతున్న భయం వాళ్లను ఆందోళనకు గురి చేస్తోంది. ఉగ్రవాదుల మారణహోమంపై ఆ దేశ
కొలంబోపై ఉగ్రవాదులు పంజా విసిరారు. ఈస్టర్ పండుగను పురస్కరించుకుని పేలుళ్లకు పాల్పడ్డారు. 160 మంది కన్నుమూశారు. ఎంతో మంది గాయపడ్డారు. ఏప్రిల్ 21వ తేదీ ఆదివారం ఉదయం 8.30గంటల ప్రాంతంలో మూడు చర్చిలు, మూడు హోటళ్లలో ఈ పేలుళ్లు చోటు చేసుకున్నాయి. దీనితో �
ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు ఈ ఐదేళ్లలో తమ ప్రభుత్వం చాలా కృషి చేసిందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. జమ్ముకశ్మీర్లోని రెండున్నర జిల్లాల్లో మాత్రమే ఇంకా ఉగ్రవాదం ఉందని, ఈ జిల్లాల్లో తప్ప మరే ప్రాంతంలోనూ ఈ ఐదేళ్లలో బాంబు పేల్లుళ్ల�
పాకిస్థాన్ లో మళ్లీ బాంబులు ఘర్జించాయి. పాకిస్థాన్లో క్వెట్టాలో బాంబు పేలుడు సంభవించింది. శుక్రవారం (ఏప్రిల్ 12) ఉదయం 7.30 గంటల సమయంలో జరిగిన ఈ ఘటనలో 16 మంది మృతిచెందారు. మరో 30 మందికి పైగా గాయపడ్డారు. హజర్గంజి సబ్జీ మండీ ప్రాంతంలో హజర్ కమ్యూనిటీ