Home » books
నేడు అల్లుఅర్జున్ తన సోషల్ మీడియాలో తన ఫేవరేట్ బుక్ అంటూ ఆసక్తికర పోస్ట్ పెట్టాడు.
పవిత్ర అయోధ్య నగరంలో రామమందిర శంకుస్థాపన ఆహ్వానితులకు ప్రత్యేక బహుమతులు ఇస్తామని ఆలయ ట్రస్ట్ ప్రకటించింది. జనవరి 22వతేదీన రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ఆహ్వానించిన విశిష్ట అతిథులందరికీ ఈ సందర్భంగా ప్రత్యేక బహుమతులు ఇవ్వను
బెండలపాడు గ్రామానికి చెందిన 11 ఏళ్ల సుధీర్ బాబు పుస్తకాలు కొనేందుకు తల్లిదండ్రులను డబ్బులు అడిగాడు. అయితే తల్లిండ్రులు డబ్బులు ఇవ్వకపోవడంతో సుధీర్ బాబు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.
పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ శర్మకు పుస్తక పఠనం పట్ల పెద్దగా ఆసక్తి లేదట. స్కూలు చదువుల నుంచి ఇప్పటివరకే కేవలం రెండే పుస్తకాలు చదివానని ట్వీట్ చేశారు. పుస్తకాలు చదవడంలో తను చాలా బ్యాడ్ అంటూ ఆయన షేర్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
విజయవాడ పుస్తక ప్రియులను అలరించటానికి 32వ పుస్తక ప్రదర్శన రేపు విజయవాడలో ప్రారంభమవుతోంది. బందరురోడ్ లోని పీడబ్ల్యూడీ గ్రౌండ్ లో జనవరి 1నుంచి 11 వ తేదీ వరకు జరిగే పుస్తక మహోత్సవం
ఎవరైనా రూ.100 ఇచ్చి తనతో సెల్ఫీ దిగవచ్చని మధ్యప్రదేశ్ సాంస్కృతిక శాఖ మంత్రి ఉషా ఠాకూర్.. అభిమానులు, పార్టీ కార్యకర్తలకు బంపరాఫర్ ఇచ్చారు.
కేరళకు చెందిన కొత్త పెళ్లి జంట నెటిజన్ల హృదయాలను గెల్చుకుంది. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు చేసిన పని ప్రశంసలు కురిపిస్తోంది. శభాష్, వెరీ గుడ్ అని అంతా మెచ్చుకుంటున్నారు. ఇంతకీ వారి చేసిన పని ఏంటనే వివరాల్లోకి వెళితే.. కేరళలో ముస్లింల మతాచారం �
గొల్లపూడి మారుతీరావు బహు ప్రజ్ఞాశాలి. ఆయనలో ఉండే ఎన్నో ప్రజ్ఞలలో రచయిత ఒకరు. గొల్లపూడి రాసిన తొలి కథ ఆశాజీవి. ప్రొద్దుటూరు నుండి వెలువడే స్థానిక పత్రిక రేనాడులో 1954 డిసెంబరు 9న ఆశాజీవి కథ వెలువడింది. ఆడది, కుక్కపిల్ల దొరికింది, స్వయంవరం, రిహార్�