Home » Border
ఉదయం ఐదున్నర గంటల సమయంలో భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.8గా నమోదైనట్లు అమెరికాకు చెందిన భూగర్భ శాస్త్ర నిపుణులు తెలిపారు. చైనాలోని జింజియాంగ్ ప్రావిన్స్ సమీపంలోని, పశ్చిమ ముఘ్రాబ్ ప్రాంతానికి 67 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం సంభవించింది.
టర్కీ, అర్మేనియా దేశాల మధ్య 35 ఏళ్లుగా మూసివేసిన సరిహద్దును ఎట్టకేలకు ఓపెన్ చేశారు. దీంతో ఫస్ట్ బోర్డర్ పాయింట్ నుంచి ఇరు దేశాల మధ్య రాకపోకలు ప్రారంభమయ్యాయి.
తన కోసం హైదరాబాద్ రావానుకున్న నూర్ కోసం అన్నీ ఏర్పాట్లు చేశాడు. దుబాయ్లో ఉండే తన నేపాల్ ఫ్రెండ్ జీవన్ సహాయం తీసుకున్నాడు. అతడితో పాటు అతడి సోదరుడు మహమూద్ ఆమెకు సహాయంగా ఉంటారు. నూర్ను ముందుగా నేపాల్ తీసుకువచ్చి అక్కడి నుంచి భారత్లోకి ప్రవ
సీఆర్పీఎఫ్, 19వ బెటాలియన్ రోడ్ ఓపెనింగ్ పార్టీకి చెందిన జవాన్లు మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో రోడ్ ఓపెనింగ్ కోసం ఒక క్యాంప్ నుంచి మరో క్యాంప్నకు వెళ్తుండగా, నక్సల్స్ కాల్పులు ప్రారంభించారు. దీంతో ఈ బృందంలో ఉన్న ముగ్గురు జవాన్లు అక్కడిక
లడఖ్ లోని గాల్వన్ లోయలో పాంగాంగ్ సరస్సుపై చైనా నిర్మిస్తున్న బ్రిడ్జీ నిర్మాణాన్ని భారత్ అంగీకరించదని కేంద్రం ప్రభుత్వం లోక్ సభకు వెల్లడించింది.
భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో స్మగ్లింగులకు చెక్ పెట్టటానికి మహిళా పోలీసులు నిరంతరం గస్తీ కాస్తున్నారు.
ప్రధాని నరేంద్రమోదీ పర్యటన నేపథ్యంలో భారత్ - బంగ్లా సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. సరిహద్దుల్లో ప్రత్యేక బలగాలను మోహరించారు.
భారత్ - పాక్ సరిహద్దుల్లోని ఫిరోజ్పూర్ జిల్లాలోని వ్యవసాయ క్షేత్రంలో పెట్టిన టిఫిన్ బాంబు బాక్స్ను పోలీసులు నిర్వీర్యం చేశారు.
మయన్మార్ గుండా హిందూ మహా సముద్ర ప్రాంతంతో తమ దేశాన్ని అనుసంధానించే కొత్త రైల్వే మార్గాన్ని ఆగస్టు-25న చైనా ప్రారంభించింది. చైనా వైపు బోర్డర్ లో దీన్ని ప్రారంభించింది.
అప్ఘానిస్తాన్ నుంచి అమెరికా మరియు ఇతర విదేశీ దళాల నిష్క్రమణ పూర్తైన నేపథ్యంలో అప్ఘాన్ లో ప్రభుత్వ ఏర్పాటుకి తాలిబన్ సిద్ధమవుతున్న సమయంలో పాకిస్తాన్ అధికారులలో ఇప్పుడు ఆందోళన