-
Home » border tension
border tension
SCO సమ్మిట్ : చైనాపై మోడీ మాటల దాడి
PM’s Message At Regional SCO Meet షాంఘై సహకార సంస్థ(SCO)20వ శిఖరాగ్ర సదస్సులో మంగళవారం(నవంబర్-10,2020)వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్రమోడీ పాల్గొన్నారు. ఈ సదస్సులో ప్రధాని మోడీతో పాటు చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్, పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ర�
యుద్ధానికి సిద్దంగా ఉండండి : భారత్ తో సరిహద్దు వివాదం సమయంలో చైనా అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు
Xi Jinping asks PLA troops to prepare for war యుద్ధానికి సిద్ధంగా ఉండాలని, హై అలర్ట్ లో ఉండాలని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ మెరైన్ కార్ప్స్ (నావికా దళం)ని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఆదేశించారు. మంగళవారం గ్యాంగ్డాంగ్ రాష్ట్రంలోని మిలిటరీ బేస్ ను జిన్ పింగ్ సందర్శ
చైనా – భారత్ ఉద్రిక్తతలు తగ్గేందుకు ఐదు సూత్రాలు
సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు భారత్ – చైనా దేశాలు అంగీకారానికి వచ్చాయి. ఇందుకు ఐదు అంశాల ప్రణాళికను రూపొందించాయి. షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సులో భారత విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి భేటీ
ఏం జరుగుతుందో చూడాలి…భారత్-చైనా సరిహద్దు టెన్షన్ పై ట్రంప్
చైనా-భారత్ ల మధ్య కొనసాగుతున్న సరిహద్దు ఉద్రిక్తతలను పరిష్కరించడానికి భారత్, చైనా దేశాలతో మాట్లాడుతున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. భారత్- చైనా సరిహద్దు మధ్య సంక్లిష్ట పరిస్థితులు నెలకొన్నాయని ట్రంప్ అన్న�
బోర్డర్ లో టెన్షన్…భారత్-చైనాల మధ్య టాప్ మిలటరీ స్థాయి చర్చలు
తూర్పు లఢఖ్ లోని బోర్డర్ లో భారత్-చైనా దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో లఢఖ్ లో శనివారం(జూన్-6,2020)భారత్-చైనాల మధ్య ఉన్నత మిలటరీ స్థాయి చర్చలు జరుగనున్నాయి. చర్చల కోసం భారత్ మొదట ప్రయత్నించగా చైనా దానికి అంగీకరించింది. ఇండి�
భారత్కు సపోర్ట్గా చైనాపై అమెరికా సెటైర్లు
డ్రాగన్ కంట్రీ చైనాపై అగ్రరాజ్యం అమెరికా తీవ్ర విమర్శలు చేసింది. భారత్ – చైనా సరిహద్దుల్లో చోటుచేసుకుంటున్న ఉద్రిక్తతల విషయంలో చైనాను.. అమెరికా తప్పుపట్టింది. దక్షిణ చైనా సముద్రంలోనూ తన ఆధిపత్యం చెలాయించే ప్రయత్నంలో చైనా వ్యవహారశైలి ప్