Home » Br Naidu
తెలంగాణలోని కరీంనగర్లో రూ.30 కోట్లతో ఆలయ నిర్మాణానికి ఆమోదముద్ర వేసినట్లు చెప్పారు.
అత్యధికంగా ఎస్వీ అన్నప్రసాద ట్రస్ట్ కు రూ.338.8 కోట్ల విరాళం వచ్చింది.
టీటీడీ పాలకమండలి నిర్ణయాలు మొదలు..శ్రీవారి ఆలయంలో జరిగే తంతు వరకు అన్నీ ముందుగానే లీక్ చేస్తున్నారట. సీక్రెట్గా ఉంచాల్సిన చాలా అంశాలను బయటికి చేరవేస్తున్నారట.
"పరామర్శించడం తప్పుకాదు.. కానీ, పరామర్శకు వెళ్లి దారుణమైన అపచారం చేశారు. బీఆర్ నాయుడు తన పదవిని దుర్వినియోగం చేశారు" అని అన్నారు.
కరుణాకర్ రెడ్డి అవినీతి చిట్టా అంతా తన దగ్గర ఉందన్నారు. వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి.. ఎవరెవరికి ఎన్ని టికెట్లు ఇచ్చారో బయటపెడతామన్నారు.
"ఏఐ టెక్నాలజీపై అవగాహన లేకుండా వ్యాఖ్యలు చేయడం బాధాకరం. సీనియర్ అధికారిగా పనిచేసిన అనుభవం ఉన్న ఎల్వీ సుబ్రమణ్యం టెక్నాలజీ నిరూపయోగమని వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదు" అని అన్నారు.
టీటీడీ ఉచిత ఎలక్ట్రిక్ బస్సుల వల్ల తిరుమలలో భక్తులకు ఉచిత రవాణా సౌకర్యం పెరగడంతో పాటు శ్రీవారి మెట్లు ఇతర ప్రాంతాల్లో ప్రైవేట్ వాహనాదారుల నిలువుదోపిడీ నుండి..
భూమనపై టీటీడీ బోర్డ్ చైర్మన్ సంచలన వ్యాఖ్యలు
తిరుమల పవిత్రతను కాపాడటమే లక్ష్యంగా టీటీడీ పాలకమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు
త్వరలో వీఐపీ బ్రేక్ దర్శన సమయ మార్పు చేస్తామని చెప్పారు.