Home » Breaking News in India
"నా ఇంటి నుంచి మంటలు కనిపించాయి. ఏం జరిగిందో చూడటానికి కిందికి వచ్చాను. భారీ శబ్దం వినిపించింది. నేను ఇక్కడికి దగ్గరలోనే ఉంటాను" అని అన్నారు.
పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి.
గుజరాత్ అహ్మదాబాదులో విమానం కుప్పకూలింది. ప్రమాద సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నారు. చెట్టును డీ కొట్టి జనావాసాలపై ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొ�