Home » british
కరోనావైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రజలకు, ప్రభుత్వాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కరోనా కట్టడికి ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఆశించిన మేర ప్రయోజనం లేదు. కరోనాను కట్టడి చేయాలంటే వీలైనంత త్వరగా బాధితులను గుర్తించి వ
Farm Laws:ప్రతిపక్షనేత గులాం నబీ ఆజాద్ బుధవారం రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి రైతు మూడు కొత్త చట్టాల గురించి మాట్లాడారు. భారీగా తరలివచ్చి ఢిల్లీ బోర్డర్ లో చేపట్టిన ఆందోళన గురించి ముకుమ్మడిగా ప్రశ్నించారు. ఈ సందర్భంగా ‘బ్రిటిష్ వ�
అవును. కోట్లాది మంది వాడే సాధారణ బీపీ మాత్రలతోనే కరోనాకు చికిత్స చేయొచ్చని సైంటిస్టులు అంటున్నారు. అంతేకాదు మరణాల ముప్పుని గణనీయంగా తగ్గించొచ్చని చెబుతున్నారు. ఈ మేరకు తమ అధ్యయనంలో తేలిందన్నారు. బ్రిటన్లో హై బీపీ కోసం వాడే మందులు కరోనా కా�
కరోనా నివారణ చర్యలు, వైద్య సేవలు, పరిశోధనలు, సాంకేతిక అంశాలపై బ్రిటన్ దౌత్యాధికారులతో శుక్రవారం (ఆగస్టు 7,2020) ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఇండియాలో బ్రిటన్ తాత్కాలిక హై కమిషనర్గా వ్యవహరిస్తున్న జా�
కశ్మీర్ విషయంలో భారత ప్రభుత్వ నిర్ణయాలపై తీవ్ర విమర్శలు గుప్పించే బ్రిటన్ ఎంపీ డెబ్బీ అబ్రహాంకు చేదు అనుభవం ఎదురైంది. భారత్ లో పర్యటించేందుకు వ్యాలిడ్ వీసా లేదన్న కారణంతో ఆమెను ఢిల్లీ ఎయిపోర్ట్ లో ఆపేశారు. అనంతరం అక్కడి నుంచి ఆమెను దుబాయ్ �
భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్దే మహాత్మా గాంధీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం బెంగళూరులో జరిగిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. ‘కొంతమంది ఎవరో సత్యాగ్రహం చేసినందుకే స్వాతంత్ర్యం వచ్చిందని చెప్తు�
1950 జనవరి 26. భారత దేశ చరిత్రలో ముఖ్యమైన రోజు. జనవరి 26న మన దేశం సొంతంగా రూపొందించుకున్న రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఆ సందర్భంగా ఏటా జనవరి 26న
అణ్వాయుధాల తయారీ టెన్షన్ అలా ఉంటే…మరోవైపు ఉక్రెయిన్ ఫ్లైట్ కూల్చివేత ఘటనే ఇరాన్ని మరింత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.. పొరపాటున కూల్చేశాం అని చెప్తున్నా..ఇరాన్ తప్పిదంపై బ్రిటన్ సహా అనేక దేశాలు భగ్గుమంటున్నాయి. చేసిన తప్పిదానికి బహిరంగ�
కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ పౌరసత్వంపై వివాదం చెలరేగింది. అమేథీలో నామినేషన్ దాఖలు చేసిన సమయంలో రాహుల్ పౌరసత్వానికి సంబంధించిన అంశం తెరమీదకు వచ్చింది. రాహుల్ గాంధీ బ్రిటన్, భారత్.. రెండు దేశాల పౌరసత్వాలు కలిగి ఉన్నారని బీజేపీ నేత సుబ్రహ్మణ్�