Home » BRK Bhavan
విచారణ ముగిశాక బీఆర్కే భవన్ నుంచి కేసీఆర్ బయటకు వచ్చారు.
కేసీఆర్ ను అడిగేందుకు కమిషన్ 25కు పైగా ప్రశ్నలు సిద్ధం చేసినట్లు సమాచారం.
బదిలీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఉపాధ్యాయులు. జీవో నెంబర్ 317 వల్ల తమకు తీరని అన్యాయం జరుగుతోందని వారు ఆందోళన చేస్తున్నారు.
ఆసుపత్రుల్లో పారిశుధ్యాన్ని అత్యంత ప్రధాన అంశంగా పరిగణించాలని తెలంగాణ మంత్రివర్గ ఉపసంఘం సూచించింది. వార్డులు, మరుగుదొడ్లు, సాన్నాల గదులను పరిశుభ్రంగా ఉంచాలని సూచించింది. బోధనా ఆసుపత్రుల్లో వైద్యులు సమయపాలన పాటించకపోవడంతో రోగులకు ఇబ్బం�
new device to combat covid-19 : కరోనా. ఈ మాట వింటేనే జనాలు హడలిపోతున్నారు. గబుక్కుని ముక్కూ నోరు మూసేసుకుంటున్నారు. దూరంగా జరిగిపోతున్నారు. మనుషులకు మనుషులకు మధ్య దూరాన్ని పెంచేసింది కరోనా మహమ్మారి. దీన్ని అరికట్టేందుకు..ప్రస్తుత ప్రమాదకర పరస్థితుల్లో నియంత్
తెలంగాణలో పరిపాలనకు కేంద్ర బిందువైన బీఆర్కే భవన్లోని సచివాలయంతోపాటు.. జీహెచ్ఎంసీ పరిధిలోని ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో.. 2020, జూన్ 22వ తేదీ సోమవారం నుంచి కొత్త మార్గదర్శకాలు అమలు కానున్నాయి. ఇకపై సచివాలయం, సంబంధిత కార్యాలయాల్లో పనిచేసే వార�