-
Home » Bronze
Bronze
Asian Indoor Championships: ఆసియన్ ఇండోర్ చాంపియన్షిప్లో భారత్కు పతకాలు.. మహిళా పోల్ వాల్ట్లో సిల్వర్, బ్రాంజ్ మెడల్స్
శనివారం జరిగిన ఫైనల్స్లో పవిత్ర వెంకటేశ్ 4 మీటర్ల రేంజ్, రోసీ మీనా అనే మరో అథ్లెట్ 3.90 మీటర్ల రేంజ్ పూర్తి చేశారు. దీంతో పవిత్ర వెంకటేశ్కు సిల్వర్ మెడల్, రోసీ మీనా బ్రాంజ్ మెడల్ గెలుచుకున్నారు. జపాన్కు చెందిన మయూ నాసు బంగారు పతకం గెలుచుకుంది.
Tokyo Paralympics : ప్రమోద్ భగత్ సంచలనం.. భారత్కు 4వ గోల్డ్ మెడల్
టోక్యో పారా ఒలింపిక్స్ లో భారత క్రీడాకారులు సత్తా చూపిస్తున్నారు. పతకాల పంట పండిస్తున్నారు. విశ్వక్రీడల చరిత్రలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి భారత అథ్లెట్లు అదరగొడుతున్నారు.
Tokyo Paralympics 2020: వరుసగా రెండోసారి దేశానికి పతాకం తీసుకొచ్చిన తంగవేలు
టోక్యో పారాలింపిక్స్లో భారత్ అద్భుతమైన ప్రదర్శనను కొనసాగిస్తోంది.
tokyo olympics : అస్సాం ఆణిముత్యం లవ్లీనా…దశాబ్దం తర్వాత భారత్ కు ‘కంచు’ పంచ్
లవ్లీనా బొర్గొహెయిన్. అస్సాం రాష్ట్రానికే కాదు భారత్ కు కూడా వన్నెతెచ్చిన బాక్సింక్ క్రీడాకారిణిగా టోక్యో ఒలింపిక్స్ ‘కంచు’పంచ్ తో భారత్ మూడో బాక్సర్ గా చరిత్ర సృష్టించారు. టోక్యో ఒలింపిక్స్ లో ఎటువంటి అంచనాలు లేకుండా బాక్సింగ్ లో సత్తా �
నేరుగా ఒలింపిక్స్ 2020కి వినేశ్ ఫోగట్
భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్ కాంస్య పతకం సాధించి ఒలింపిక్స్ 2020కు అర్హత సాధించింది. ప్రపంచ ఛాంపియన్షిప్స్లో బంగారు పతకం సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన వినేశ్.. టోక్యో ఒలింపిక్స్ బెర్త్ మాత్రం ఖాయం చేసుకుంది. బుధవారం జరిగిన ర�
కళతప్పిన బుడితి : పూర్వ వైభవం వచ్చేనా
ప్రపంచస్థాయిలో ఆ చేతి వృత్తి వారికి గుర్తింపు తెచ్చిపెట్టింది. దేశవ్యాప్తంగా నాణ్యతలో తనదైన ప్రత్యేకతను చాటుకుంది. కానీ.. ప్రస్తుతం ఈ అరుదైన చేతి వృత్తి అంతరించిపోయే పరిస్థితి దాపురించింది. ప్రభుత్వం కరుణిస్తే.. మళ్లీ పూర్వ వైభవం సంపాదించ�