Home » Brother
తన సోదరితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే కోపంతో ఒక వ్యక్తిని గొంతుకోసి హత్య చేసిన ఘటన ఉత్తర ఢిల్లీలో జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ పోలీసులు ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు. వారిద్దరూ ఒక నెయిల్ పాలిష్ పరిశ్రమలో పని చేస్తున్న సహోద్యో
గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. కామంతో కళ్లు మూసుకు పోయిన యువకుడు వరసకు చెల్లెలు అయ్యే బాలికపై అత్యాచారం చేశాడు. జిల్లాలోని అచ్చంపేట మండలంలోని ఓ గ్రామంలో చిలకా షడ్రక్(23) అనే యువకుడుఅదే గ్రామానికి చెందిన 11 ఏళ్ళ బాలికపై కన్నేశాడు. ఆగస్ట్21, శు�
అమెరికా అధ్యక్షుడి ఇంట విషాదం నెలకొంది. డొనాల్డ్ ట్రంప్ తమ్ముడు రాబర్ట్ ట్రంప్ రాబర్ట్ ట్రంప్(71)శనివారం న్యూయార్క్లో కన్నుమూశారు. ఈ విషయాన్ని డొనాల్డ్ ట్రంప్ స్వయంగా వెల్లడించారు. అనారోగ్య కారణాలతో కొంతకాలంగా న్యూయార్క్లోని ప్రెస్బి�
హైదరాబాద్ నాచారం పోలీస్స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. బిర్యానీ కోసం ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. బిర్యానీ తినే విషయంలో అన్నతో జరిగిన గొడవతో మనస్తాపం చెందిన బాలిక ఉరేసుకుని చనిపోయింది. మల్లాపూర్ డివిజన్లోని దుర్గానగర్కు చెంద�
రక్షా బంధన్.. రాఖీ పండుగ.. అన్నా చెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య వాత్సల్యానికి ప్రతీక. దేశంలోని చాలా ప్రాంతాల్లో, రక్షా బంధన్ పండుగను సాంప్రదాయంగా.. ఉత్సాహంతో జరుపుకుంటారు. ఈ పండుగ సందర్భంగా, సోదరీమణులు తమ సోదరుల చేతిలో రాఖీని కట్టి, సోదరుని నుం
గ్రామాల్లేవ్.. పట్టణాల్లేవ్.. ప్రాంతాల్లేవ్.. ప్రపంచమంతా అతలాకుతలం అయిపోయింది. గ్రామాల్లో నాలుగు రూపాయలు వచ్చే ప్రతి మార్గాన్ని కరోనా బంద్ చేసింది. అర్థికవేత్తలే అచేతనులై చూస్తున్న వేళ రక్షాబంధన్ వచ్చేసింది. సోదర సోదరీమణుల ప్రేమ ఉత్సవాన�
డబ్బు మీద ఆశ.. బంధాలు, అనుబంధాలను కనుమరుగు చేస్తోంది. ఆస్తి మీద వ్యామోహం మనిషిని హంతకుడిగా మారుస్తోంది. ఆస్తి దక్కించుకోవడానికి రక్త సంబంధీకులను కూడా కడతేరుస్తున్న రోజులివి. ఒడిశా రాష్ట్రంలో అలాంటి దారుణం ఒకటి జరిగింది. ఆస్తి కోసం ఆ వ్యక్తి
ప్రకాశం జిల్లా సింగరాయకొండలో దారుణం జరిగింది. అన్న, వదినలు అమానుషంగా వ్యవహరించారు. రూ.27వేలకు చెల్లిని వ్యభిచార ముఠాకు అమ్మేశారు. వ్యభిచార ముఠా నిర్వాహకులు బాలికను ఓ ఇంట్లో నిర్బంధించారు. వారి వేధింపులు తాళలేకపోయిన బాధితురాలు 100కు డయల్ చేసిం
మొబైల్ ఫోన్ వ్యసనంగా మారడమే కాదు ప్రాణాలు తీసుకునేంతలా బానిసలైపోతున్నారు. రాజస్థాన్ లోని ఝున్ఝును పట్టణంలో ఓ బాలిక అన్నతో గొడవపడి సూసైడ్ చేసుకుంది. అన్నాచెల్లెళ్లు గొడవపడటంతో మొబైల్ ఫోన్ రీఛార్జ్ చేయించనంటూ వారించింది. దాంతో మనస్తాపాని
తన చెల్లెని అత్యాచారం చేసినవాడ్ని వెంటాడి పగ తీర్చుకున్నాడో అన్నయ్య. సినిమా స్టోరీని తలదన్నేలా ఉన్న ఈ రియల్ స్టోరీ తీహార్ జైలులో జరిగింది. నిజాముద్దీన్ ప్రాంతానికి చెందిన మెహతాబ్(27) అనే వ్యక్తిఅంబేద్కర్ నగర్ కి చెందిన జాకీర్(21) అనే యువకుడి మ�