Home » BRS
ఖమ్మంలో కాంగ్రెస్ నిర్వహించిన సభలో రాహుల్ గాంధీ కాళేశ్వరంలో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించిన విషయం తెలిసిందే.
Revanth Reddy : ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని పేపర్లు, టీవీలు, ఆస్తులు సంపాదించుకున్న వాళ్ళు రాహుల్ గాంధీని అడ్డుకుంటారా?
లక్షల జనం, జాతీయ నాయకుడు వచ్చారని, పోలీసులు చెక్ పోస్టులు పెట్టి అడ్డుకునే ప్రయత్నాలు చేశారని తెలిపారు.
K Keshava Rao : రాహుల్ గాంధీ తన ప్రసంగంలో అన్నీ అబద్ధాలే చెప్పారు. బీజేపీ వ్యతిరేక కూటమికి నాయకత్వం వహించే లక్షణాలు లేవు.
తనకు ప్రాణ హాని ఉందని హైకోర్టులో పిటిషన్ వేశానని, అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తనకు భద్రత కల్పించడం లేదని చెప్పారు.
Harish Rao Thanneeru : అందుకే దేశ ప్రజలు మిమ్మల్ని అధికారం నుంచి దించి మూలన కూర్చోబెట్టింది.
కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే వరంగల్ లో రైతు డిక్లరేషన్, హైదరాబాద్ లో యూత్ ప్రకటించిందని రాహుల్ గుర్తు చేశారు.
సోనియా గాంధీ వల్లే తెలంగాణ వచ్చిందని పొంగులేటి అన్నారు. కేసీఆర్ మాయమాటలతో రెండు సార్లు అధికారంలోకి వచ్చారని ఆయన విమర్శించారు.
బస్సులు రాకుండా బస్సులనివ్వకుండా ప్రైవేటు వెహికల్స్ ను రానీయకుండా చెక్ పోస్ట్ లు పెట్టి ఆపడం అత్యంత హేయమైన చర్యగా అభిర్ణించారు. బీఆర్ఎస్ నాయకులు అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఇష్టానుసారం వ్యవహారిస్తున్నారని మండిపడ్డారు.
మోదీ ప్రభుత్వం వచ్చిన 9ఎండ్లలో ప్రజలకు ఎం చేశారో ప్రతి ఇంటికి వెళ్ళి కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అవగాహన కల్పిస్తున్నాం. కాంగ్రెస్ హయాంలో ఎక్కడ చూసినా లక్షల కోట్ల అవినీతి జరిగింది. మోదీ తొమ్మిది ఎండ్ల ప్రభుత్వంలో నీతి నిజాయతీతో కూడిన పరి�