Home » BRS
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత జైలుకెళ్లక తప్పదన్నారు.
గతంలో మోదీ ప్రధాని కాకముందు 50 రూపాయల గ్యాస్ ధర పెంచితేనే స్మృతి ఇరానీ, ఈ నిర్ణయాన్ని విమర్శిస్తూ ట్వీట్ చేశారు. కానీ, ఇప్పుడు మాట్లాడటం లేదు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి గ్యాస్ ధరలు ఇబ్బడిముబ్బడిగా పెంచుతోంది. ఉజ్వల్ పథక
ఢిల్లీలో కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్, ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, నిజామాబాద్ ఎంపీ అరవింద్, మాజీ ఎంపీ వివేక్ సమక్షంలో బుధవారం ఆమె బీజేపీలో చేరారు. సాయంత్రం పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నద్దాతో శ్రావణి మర్యాదపూర్వకంగా భేటీ అవుతారు.
తన సోదరుడి హత్య కేసులో అరెస్టుపై స్టే పొడిగించాలని పాల్ తన పిటిషన్లో కోరారు. అలాగే ఇటీవల తెలంగాణలో నూతనంగా నిర్మించిన సచివాలయంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా కేఏ పాల్ మీడియాతో
భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) పార్టీకి లోక్సభ సచివాలయం షాక్ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని భారత్ రాష్ట్ర సమితిగా మార్చిన విషయం తెలిసిందే. అయితే టీఆర్ఎస్కు బీఆర్ఎస్ అనే గుర్తింపు ఇంకా ఇవ్వలేదని తాజాగా లోక్సభ సచివాలయం పేర్కొంది
ఢిల్లీ లిక్కర్ స్కాంలో మనీష్ సిసోడియా తరహాలోనే ఎమ్మెల్సీ కవిత కూడా త్వరలోనే జైలుకు వెళ్తారని అభిప్రాయపడ్డారు మాజీ ఎంపీ వివేక్. తెలంగాణలో ఉన్న వ్యతిరేకతను డైవర్ట్ చేయడానికే బీఆర్ఎస్ అంటూ కేసీఆర్ కేంద్రంలో తిరుగుతున్నారని విమర్శించారు. సో
ఈ కేసులో సీబీఐ అరెస్టు చేసిన గోరంట్ల బుచ్చిబాబును ఈడీ విచారించనుంది. ప్రస్తుతం బుచ్చిబాబు తిహార్ జైలులో ఉన్నాడు. ఆయనను ఈ నెల 8న సీబీఐ అరెస్టు చేసింది. తిహార్ జైలులోనే బుచ్చిబాబును ఈడీ అధికారులు విచారించే అవకాశం ఉంది. లిక్కర్ స్కాంకు సంబంధిం�
అనారోగ్యంతో కన్నుమూసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే సాయన్న అంత్యక్రియలు సోమవారం (ఫిబ్రవరి20,2023) జరుగనున్నాయి. బన్సీలాల్ పేటలో ప్రభుత్వ లాంఛనాలతో సాయన్న అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలపై ఆమె ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రగతిని ఆపే ప్రయత్నం బీజేపీ చేస్తోందని ఆరోపించారు. మోదీ ప్రధాని వచ్చాక కేంద్రం వంద లక్షల కోట్లను అప్పు చేసిందని కవిత విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన అప్పులకు కేంద్ర ప్రభుత్వ అప�
సర్కార్పై పొంగులేటి ప్రశ్నాస్త్రాలు