-
Home » Brutal incident
Brutal incident
రంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన.. సుత్తెతో తల్లి తలపై బాదిన కొడుకు.. ఆ తరువాత ఏం జరిగిందంటే..
brutal incident in Rangareddy district రంగారెడ్డి జిల్లా ఆరుట్ల గ్రామంలో ఈ దారుణ ఘటన జరిగింది. మద్యం మత్తులో కొడుకు తన తల్లిపైనే ..
భార్యను ముక్కలు చేసిన కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు.. ఆ 25 రోజుల్లో ఏం జరిగింది.. మృతురాలి తల్లి ఏం చెప్పారంటే..
మేడ్చల్ జిల్లా (Medchal district) లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను హత్యచేసి.. ఆమె మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేశాడో భర్త.
దారుణం.. అమానుషం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిని ముక్కలు ముక్కలుగా నరికిన భర్త.. మూటగట్టి మూసీలో..
Crime News : మేడ్చల్ జిల్లాలోని బాలాజీ హిల్స్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్యను హత్యచేసిన భర్త.. ఆమె మృతదేహాన్ని
భర్తను ఎలా చంపాలో యూట్యూబ్లో చూసి స్కెచ్.. ప్రియుడితో కలిసి పని పూర్తిచేసింది.. ఆ తరువాత అసలు ట్విస్ట్.. పోలీసులు ఎలా కనిపెట్టారంటే..
సంపత్ భార్య రమాదేవి సర్వపిండి విక్రయిస్తుండేది. ఆమె వద్ద సర్వపిండికోసం రాజయ్య తరచూ వచ్చేవాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది..
పక్కింట్లోని యువకుడితో ఎఫైర్.. భర్తకు తెలియడంతో చంపేసి ఇంట్లో టైల్స్ కింద పాతిపెట్టిన భార్య.. మరిది ఎంట్రీతో అసలు గుట్టురట్టు.. పోలీసుల విచారణలో..
మహారాష్ట్రంలోని ఫాల్ఘర్ జిల్లాలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని మహిళ తన భర్తను ప్రియుడితో కలిసి చంపేసింది.
ఇద్దరు పిల్లలకు తల్లి.. పక్కింటి వ్యక్తితో ఎఫైర్.. భర్తకు తెలియడంతో సాంబారులో విషం కలిపి హత్యకు ప్లాన్.. చివరిలో బిగ్ట్విస్ట్.. భర్త మాత్రం..
రసూల్ లోకేశ్వరన్ దుకాణంకు వెళ్లాడు. ఆ సమయంలో అమ్ముబి లోకేశ్వరన్ కు వీడియో కాల్ చేసింది. దీనిని గమనించి రసూల్ లోకేశ్వరన్ పై దాడి చేశాడు. ఇంటికి వచ్చి భార్యను కొట్టాడు.
ట్రాప్ చేసి పెళ్లి చేసుకుంది.. హనీమూన్ పేరుతో హోటల్కు తీసుకెళ్లి చంపేసింది.. ఆ తరువాత..
బజల్ పూర్ జిల్లాలోని పదర్వార్ (ఖిటోలా) గ్రామానికి చెందిన ఇంద్రకుమార్ తివారీ (45) వ్యవసాయం చేస్తూ పార్ట్టైమ్ టీచర్గా పనిచేస్తున్నాడు.
ఫోన్ పోయిందని జ్యోతిష్యుడి వద్దకెళ్లారు.. ఇంటికొచ్చి చిన్నారికి అట్లకాడతో వాతలు పెట్టారు.. పోలీసులు ఎంట్రీతో.. అసలేం జరిగిందంటే.?
నెల్లూరు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పదేళ్ల చిన్నారికి అట్లకాడతో వాతలు పెట్టారు.
ఏపీలో దారుణం.. ప్రియుడితో భర్తను హత్యచేయించిన భార్య.. పోలీసులకు ఎలా దొరికిపోయారంటే..!
అనంతపురం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రియుడితో చెప్పి తన భర్తను భార్య హత్య చేయించింది.
వివాహేతర సంబంధం.. చెట్టుకు కట్టేసి కండ్లలో కారం చల్లి.. రాళ్లతో కొట్టి చంపేశారు.. నల్గొండ జిల్లాలో ఘటన
నల్గొండ జిల్లాలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన చోటు చేసుకుంది. మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే నెపంతో..