Home » Brutal incident
సంపత్ భార్య రమాదేవి సర్వపిండి విక్రయిస్తుండేది. ఆమె వద్ద సర్వపిండికోసం రాజయ్య తరచూ వచ్చేవాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది..
మహారాష్ట్రంలోని ఫాల్ఘర్ జిల్లాలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని మహిళ తన భర్తను ప్రియుడితో కలిసి చంపేసింది.
రసూల్ లోకేశ్వరన్ దుకాణంకు వెళ్లాడు. ఆ సమయంలో అమ్ముబి లోకేశ్వరన్ కు వీడియో కాల్ చేసింది. దీనిని గమనించి రసూల్ లోకేశ్వరన్ పై దాడి చేశాడు. ఇంటికి వచ్చి భార్యను కొట్టాడు.
బజల్ పూర్ జిల్లాలోని పదర్వార్ (ఖిటోలా) గ్రామానికి చెందిన ఇంద్రకుమార్ తివారీ (45) వ్యవసాయం చేస్తూ పార్ట్టైమ్ టీచర్గా పనిచేస్తున్నాడు.
నెల్లూరు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పదేళ్ల చిన్నారికి అట్లకాడతో వాతలు పెట్టారు.
అనంతపురం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రియుడితో చెప్పి తన భర్తను భార్య హత్య చేయించింది.
నల్గొండ జిల్లాలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన చోటు చేసుకుంది. మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే నెపంతో..